PM Modi : ప్రధానమంత్రి నరేంద్రమోదీ జమ్మూలో నిర్వహించిన ర్యాలీ వేదికకు సమీపంలో భారీగా ఆర్డీఎక్స్, నైట్రేట్ పేలుడు పదార్థాలు బయటపడ్డాయి.
ఉదయం 11 గంటలకు జమ్మూకాశ్మీర్ సాంబా జిల్లాలో పల్లి పంచాయితీ ప్రాంతానికి చేరుకోనున్న ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు
జమ్మూకశ్మీర్లోని పుల్వామాలో జరిగిన Terror attackలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్)కు చెందిన ఒక జవాను మృతి చెందాడు. మరో ఇద్దరు ఆర్పీఎఫ్ జవాన్లు గాయాలపాలయ్యారు.
2021 ఏడాదికి గానూ..ఏకే సిరీస్ ఆయుధాలు, పిస్టల్స్, రాకెట్ లాంచర్లు, బాంబులు మరియు హ్యాండ్ గ్రెనేడ్లు మరియు మందుగుండు సామగ్రిని భారీగా స్వాధీనం చేసుకున్నారు భద్రతా దళాలు
కశ్మీర్లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు
ప్రస్తుతం కాశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కోసం సహకారం అందిస్తున్న సీఆర్పీఎఫ్ బలగాల అవసరం రానున్న రోజుల్లో ఉండకపోవచ్చని కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన ప్రకటన చేశారు.
జమ్మూ కశ్మీర్ లో కొనసాగుతున్న ఉగ్రవాదుల ఏరివేత
గాయపడిన సైనికుడ్ని తీసుకువచ్చేందుకు వెళ్లిన ఓ సైనిక హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్ మృతి చెందగా మరొకరు గాయపడ్డారు.
జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. శ్రీనగర్ లోని హరిసింగ్ హైస్ట్రీట్ ప్రాంతంలో భద్రతా బలగాలే లక్ష్యంగా గ్రెనేడ్ దాడి చేశారు (Kashmir Grenade Attack)
భారత్ భూభాగంలోని జమ్మూ కాశ్మీర్ ప్రాంతాలను రంగులు మార్చి చూపించారు. పక్కనే ఉన్న పాకిస్తాన్, చైనా మ్యాప్ లను ముదురు నీలం, లేత నీలం రంగుల్లో చూపించగా.. భారత మ్యాప్ ను నీలం రంగులో