Home » JAMMU KASHMIR
ఐదేళ్లలో ఎన్నడూలేని విధంగా వర్షాలు పడుతున్నాయి.
తేదీ ఖరారు కావడంతో తీర్థయాత్రకు సజావుగా ఏర్పాట్లు జరిగేలా చూసుకోవడంపై అధికారులు దృష్టి సారించారు.
ఢిల్లీకి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తామో.. కశ్మీర్ కు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తామని తెలిపారు.
మంచి పనులు చేస్తే ప్రజలు ఏ విధంగా ఆదరిస్తారో అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ.
బుధవారం ఉదయం 7గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. 26 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ..
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమిలో పార్టీల మధ్య పొత్తు వ్యవహారం కొలిక్కి వచ్చింది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. 50 స్థానాల్లో ..
కాశ్మీర్ లోయను స్వల్ప వ్యవధిలో వరుస భూకంపాలు వణికించాయి. మంగళవారం ఉదయం రెండు దఫాలుగా భూమి కంపించింది.
ఈ ఒకటి రెండు ఘటనలే కాదు..ఈ మధ్య ఉగ్రవాద చొరబాట్లు బాగా పెరిగిపోయాయి.
Terrorists Open Fire : యాత్రికులు శివఖోడి గుహ ఆలయానికి వెళ్తుండగా ఉగ్రవాదులు ఒక్కసారిగా బస్సుపై కాల్పులు జరిపారు. ఈ క్రమంలో బస్సు లోయలో పడి రాళ్లకు గట్టిగా ఢీకొనడంతో బస్సు తీవ్రంగా ధ్వంసమైంది.
అఖ్నూర్ బస్సు ప్రమాద ఘటన పట్ల విచారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.