-
Home » Janagama
Janagama
మూడు జిల్లాల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పర్యటన.. ఎండిపోయిన పంటల పరిశీలన
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కే చంద్రశేఖర్ రావు ఆదివారం మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఎండిపోయిన పంట పొలాలను పరిశీలిస్తారు.
దూకుడు పెంచిన కేసీఆర్.. జనగామ, భువనగిరిలో ప్రజా ఆశీర్వాద సభలు
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జనగామ, భువనగిరి నియోజకవర్గాల్లో జరిగే ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు.
Muthireddy Yadagiri: ముఖ్యమంత్రి స్థాయిని దిగజారుస్తూ ఎందుకు మాట్లాడారు?: సొంత పార్టీ నేతపై ముత్తిరెడ్డి ఆగ్రహ జ్వాల
ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదని అన్నారు.
Bandi Sanjay padayatra : యువకుడిపై బీజేపీ కార్యకర్తల దాడి..బండి సంజయ్ పాదయాత్రలో మరోసారి ఉద్రిక్తత..
బండి సంజయ్ పాదయాత్రలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. జనగామ జిల్లా కూనూరు శివారులో చాగంటి రాజు అనే యువకుడు బండి సంజయ్ ను ప్రశ్నలు వేస్తుండగా పాదయాత్రలో కొనసాగుతున్న బీజేపీ కార్యకర్తలు సదరు యువకుడిపై దాడి చేశారు. దీంతో పాదయాత్రలో ఉద్రిక్తత నెల
Bandi Sanjay Padayatra: 3 రోజుల క్రితం ఆగిన చోటు నుంచే.. బండి సంజయ్ పాదయాత్ర మళ్ళీ షురూ
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహిస్తున్న మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర పున:ప్రారంభమైంది. ఆయన యాత్రకు నిన్న హైకోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. వరంగల్ పోలీసులు ఇచ్చిన నోటీసులను న్యాయస్థానం సస్పెండ్ చేసింది. దీంతో బండి సంజయ్ ప�
Bandi Sanjay Arrested : పాదయాత్ర శిబిరం వద్ద తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బడి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. జనగామలో బండి పాదయాత్ర కొనసాగుతున్న క్రమంలోనే ఆయన ధర్మ దీక్షకు దిగుతుండగా పోలీసులు అరెస్ట్ చేశారు.
Bandi Sanjay : భగవద్గీతను అవమానిస్తే భౌతిక దాడులు తప్పవు : బండి సంజయ్
ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా జనగామలో బండి సంజయ్ బ్రాహ్మణ, అర్చక సంఘాలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బండి సంచలన వ్యాఖ్యలు చేశారు. భగవద్గీతను అవమానిస్తే భౌతిక దాడులు తప్పవు అంటూ వ్యాఖ్యానించారు.
జనగామ ఫ్లెక్సీవార్లో మరో కొత్త కోణం
జనగామ ఫ్లెక్సీవార్లో మరో కొత్త కోణం
Janagaon : కన్నబిడ్డను హత్య చేసిన తల్లి
జనగామ చిన్నారి మృతి కేసులో మిస్టరీ వీడింది. చిన్నారి మృతి కేసులో తల్లి ప్రసన్నే హంతకురాలని పోలీసులు తేల్చారు. తనే సంపులో వేసి పాపను హత్య చేసినట్లు ప్రసన్న ఒప్పుకుంది. పాప ఎదుగుదల లేకపోవడంతో తల్లి ప్రసన్న హత్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నా�
Labours Safe : పాలేరు, చీటూరు వాగుల్లో చిక్కుకున్న 37 మంది కూలీలు, గొర్రెలకాపర్లు సేఫ్
సూర్యాపేట జిల్లా జి.కొత్తపల్లి వద్ద పాలేరువాగులో చిక్కుకున్న వ్యవసాయ కూలీలను రెస్క్యూ టీమ్స్ సురక్షితంగా ఒడ్డుకు చేర్చాయి. ఒక్కసారిగా వరద పోటెత్తడంతో.. వాగులో చిక్కుకుపోయిన 23 మంది కూలీలను ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కాపాడాయి. మరోవైపు జనగామ జిల్�