-
Home » Janasena Leader
Janasena Leader
ఏపీ హైకోర్టులో కిరణ్ రాయల్ లంచ్ మోషన్ పిటిషన్.. న్యాయస్థానం ఏ చెప్పిందంటే..
కిరణ్ రాయల్ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై నమోదైన కేసులో
Bangalore Rave Party: రేవ్ పార్టీ కలకలంపై స్పందించిన కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్
‘నిన్న డైరక్టర్స్ డే సందర్భంగా జరిగిన ఈవెంట్ కి, నేడు నా చిరకాల స్నేహితుడిని కలవడానికి ఆసుపత్రికి వెళ్లి ఇప్పటివరకు’..
18 స్థానాలకు జనసేన అభ్యర్థులు ఖరారు
ఇంకా అవనిగడ్డతో పాటు పాలకొండ, విశాఖపట్నం దక్షిణ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది.
Janasena Leader Pothina Mahesh: జగన్పై వెబ్ సిరీస్.. తెల్ల జుట్టు ఉన్నా పర్లేదు.. వైసీపీలో నటులు కూడా ట్రై చేయొచ్చు..
జగన్పై సినిమా తీయలనే ఆలోచన వొచ్చింది. కానీ, బడ్జెట్ లేదు. ఒక వెబ్ సీరీస్ ప్లాన్ చేశాను అని పోతిన మహేష్ అన్నారు.
Andhra Pradesh: షర్మిల అప్పలరాజు వ్యాఖ్యలకు ఖండనేది? అన్నాచెల్లెళ్ల డ్రామా అనుకోవాలా..
తెలంగాణ మంత్రి హరీష్రావు మాట్లాడిన మాటలకు జగన్కు, మంత్రులుకు పౌరుషం రావడం లేదా.. ఏపీలో అవకాశాలు లేవని చెబితే జగన్కు సిగ్గు అనిపించడం లేదాఅంటూ జనసేన ఏపీ అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ ప్రశ్నించారు.
Pawan kalyan: ఇప్పటంలో ఇళ్ళు కోల్పోయిన బాధితులకు పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం .. త్వరలో అందజేత
గుంటూరు జిల్లా ఇప్పటంలో రోడ్డు విస్తరణలో భాగంగా ఇళ్లు కూల్చివేతకుగురైన బాధితులకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అండగా నిలిచారు. వారికి ఆర్థికంగానూ చేయూతనందించేందుకు నిర్ణయించారు.
Twitter War: దమ్ముంటే పవన్ ప్రశ్నలకు ఆన్సర్ చెప్పండి.. జనసేన నాయకుడు బొలిశెట్టి శ్రీనివాసరావు
Twitter War: దమ్ముంటే పవన్ ప్రశ్నలకు ఆన్సర్ చెప్పండి.. జనసేన నాయకుడు బొలిశెట్టి శ్రీనివాసరావు
Pawan on Amalapuram: అమలాపురం ఉద్రిక్తతలపై స్పందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్
ఘటనపై స్పందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమలాపురంలో నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని ప్రజాస్వామ్యవాదులు అందరూ ముక్త కంఠంతో ఖండించాలని అన్నారు.
ఢిల్లీలో జనసేనాని.. ‘ఇదెప్పుడో చేయాల్సింది కుదరలేదు’
జనసేన పార్టీ అధికనేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర సైనిక బోర్డు కార్యాలయానికి వెళ్లి రూ. కోటి విరాళాన్ని అందించారు. అమర సైనికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించేందుకు తానూ కొంత సాయం చేశానని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ‘ఈ రోజున గ�
బీజేపీ-జనసేన పొత్తు శుభసూచికం: పవన్ నిర్ణయాన్ని సమర్ధిస్తున్నా
బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకోవటం చాలా మంచిదని..ఇది శుభసూచికం అని సీబీఐ మాజీ జేడీ..జనసేన నేత లక్ష్మీనారాయణ అన్నారు. బీజేపీతో కలవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం మంచిదని..పవన్ నిర్ణయాన్ని సమర్ధిస్తున్నానని తెలిపారు. రాజధాన�