-
Home » Janasena Pawan Kalyan
Janasena Pawan Kalyan
పిఠాపురంలో ప్రతిపక్షమే లేకుండా చేసేందుకు పవన్ కల్యాణ్ సరికొత్త వ్యూహం..!
పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ ఎన్నికైన నుంచి ఇక్కడ రాజకీయం చాలా ఆసక్తికరంగా మారింది.
Anil kumar: దత్తపుత్రుడు అనే మాటల్ని పవన్ నిజం చేశారు : అనిల్ కుమార్ యాదవ్
రాజధాని ఇన్నర్, అవుటర్లలో మరికొందరు జైలుకు పోక తప్పదుని అనిల్ కుమార్ అన్నారు. ఇంకో ఆరు జన్మ లెత్తినా జనసేన, టిడిపి...జగన్ ను ఓడించలేరు అంటూ ధీమా వ్యక్తం చేశారు.
Peddi reddy Ramachandra reddy : ఎన్ని జెండాలు కలిసినా మాది మాత్రం ఒక జెండాయే : మంత్రి పెద్దిరెడ్డి
పొత్తుల గురించి పవన్ ఇచ్చిన క్లారిటీపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతు.. ఉమ్మడి పొత్తుకు బీజేపీ అంగీకరించలేదేమో అందుకే పవన్ టీడీపీతో జతకలుస్తున్నారు అంటూ ఎద్దేవా చేశారు.
Pawan Kalyan : రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబును కలవనున్న పవన్ కల్యాణ్
చంద్రబాబును కలిసేందుకు పవన్ రేపు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లనున్నారు. ఆయనను కలిసి పరామర్శించనున్నారు.
Pawan Kalyan : చంద్రబాబు అరెస్ట్ కచ్చితంగా కక్ష సాధింపే : పవన్ కల్యాణ్
చంద్రబాబు అరెస్టుపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు.
Sai Rajesh : పవన్ కళ్యాణ్ పుట్టినరోజు.. రూ.2 లక్షలు విరాళం ఇచ్చిన బేబీ డైరెక్టర్
పవన్పై తన అభిమానాన్ని చాటుకున్నారు బేబీ డైరెక్టర్ సాయి రాజేష్. పవన్ పుట్టినరోజు సందర్భంగా జనసేన పార్టీకి రూ.2 లక్షలు సాయం అందించారు.
Pawan Kalyan Varahi Yatra : విశాఖ నుంచి పవన్ కల్యాణ్ మూడో విడత వారాహి యాత్ర
ఇప్పటికే రెండు విడతల వారాహి యాత్రను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న జనసేనాని ఇక మూడో విడత యాత్రకు సిద్ధమవుతున్నారు. విశాఖ నుంచి మూడో విడత వారాహి యాత్రకు పవన్ కల్యాణ్ సన్నద్ధమవుతున్నారు.
Pawan kalyan : సీఎం జగన్కు ట్విట్టర్ వేదికగా పవన్ కల్యాణ్ ప్రశ్నలు
సీఎం జగన్కు ట్విట్టర్ వేదికగా పవన్ కల్యాణ్ ప్రశ్నలు
Seediri appalaraju : చెప్పులు పొతే తెచ్చుకొవచ్చు,కానీ పార్టీ గుర్తుపోతే ఎలా..? : పవన్పై మంత్రి సిదిరి సెటైర్లు
మీ పార్టీ గుర్తుపోయింది గుర్తుపెట్టుకొండి పవన్. మీ పార్టీ గుర్తు ఎలక్షన్ కమీషన్ ఎవరికి కేటాయించిందో తెలుసుకోండీ..ఎక్కడ ఉందో వెతుక్కోండీ.
Pawan Kalyan : అన్నమయ్య డ్యామ్ పునర్నిర్మాణంపై సీఎం జగన్ పై పవన్ కల్యాణ్ విమర్శలు
ప్రమాద ఘటన జరిగిన వెంటనే ఏపీ సీఎం అసెంబ్లీలో చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన ఒక హై లెవెల్ కమిటీ వేస్తున్నామని, ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఘనంగా ప్రకటించారని తెలిపారు.