Home » janasena
మూడో దఫాలుగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విడుదల చేసిన జనసేన నాలుగో జాబితా కూడా విడుదల చేసింది. దీంతో ఇప్పటివరకూ 98 సీట్లను ప్రకటించినట్లయింది. ఇక మిగిలిన 40 సీట్లకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. జనసేన రెండ్రోజుల క్రితం జేడీ జనసేన పార్టీల
నామినేషన్ ప్రక్రియ ఒకవైపు జరుగుతుండగా జనసేన పార్టీ తరుపున ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల మూడవ జాబితాను ఆ పార్టీ విడుదల చేసింది. ఒక లోక్ సభ మరియు 13 మంది అసెంబ్లీ అభ్యర్ధలను జనసేన మూడవ జాబితాలో విడుదల చేసింది. రెండవ జాబితాలోని ఒక స్థానాన్ని
పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. వైసీపీ టిక్కెట్పై వెనక్కు తగ్గేది లేదంటూ ఇప్పటివరకు చెప్పుకుంటూ వచ్చిన నియోజకవర్గ కన్వినర్ గుణ్ణం నాగబాబుకు చివరకు ఆ పార్టీ టిక్కెట్ దక్కలేదు. దీంతో కన్నీరు పెట్టుకు�
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేసే స్థానం కన్ఫామ్ అయ్యింది. విశాఖపట్నం జిల్లా నుంచే బరిలోకి దిగాలని నిర్ణయించుకున్న ఆయన.. గాజువాక నియోజకవర్గాన్ని ఎన్నుకున్నారు. ఇక్కడ పవన్ కల్యాణ్ గెలుపు ఈజీ అంటున్నారు. ఈ నియోజకవర్గంలో జనసేనకు లక్ష సభ్యత్�
వామపక్షాలతో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిపిన అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుతో కలిసి ఆదివారం(మార్చి-17,2019)పవన్ పవన్ మీడియాతో మాట్లాడారు.రెండు వామపక్ష పార్టీలు సీపీఐ,సీపీఎమ్ లకు రెండేసి లోక్సభ, ఏడేసి అ�
అమరావతి : జనసేన, వామపక్షాల మధ్య సీట్ల పంచాయతీ కొనసాగుతోంది. ఇప్పటికీ ఐదుసార్లు సమావేశమైనా సీట్ల సర్దుబాటు కొలిక్కిరాలేదు. బెజవాడ పశ్చిమ సీటుపై వామపక్షాలు, జనసేన పట్టువీడటం లేదు. పంతానికి పోవడంతో పొత్తులపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఇరుపా�
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ట్విస్ట్ ఇచ్చారు. ఆయన జనసేన పార్టీలో చేరనున్నారు. మార్చి 17వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటల 45 నిమిషాలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. లక్ష్మీనారాయణతోపాటు ఆయన తోడల్లుడు, శ్రీకృష్ణ దేవరాయ యూనివ
రాజకీయాల్లో కొత్త కోణం.. జనసేన పార్టీకి లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఎంచుకునే క్రమంలో సరికొత్త పథకంతో ముందుకు వచ్చింది జనసేన. శనివారం మార్చి 16న ట్విట్టర్ వేదికగా ప్రెస్ నోట్ విడుదల చేసింది. జనసేన తరపున తెలంగాణలోని లోక్సభ స్థానాలకు పోటీ చ�
రానున్న ఎన్నికల్లో ఏపీ,తెలంగాణా రాష్ట్రాల్లో బీఎస్పీతో కలిసి పోటీచేయనున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. శుక్రవారం(మార్చి-15,2019) ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో బీఎస్పీ అధినేత్రి మాయావతితో పవన్ సమావేశమయ్యారు. సార్వత్రిక ఎన్నికలపై వీరి మధ్య సుదీర�