Home » janasena
ఎన్నికలకు ఇంక ఎంతో సమయం లేదు. సరిగ్గా మూడువారాల గడువు ఉంది. ఈ క్రమంలో పార్టీలు ప్రచారాలను వేగం చేశాయి. ఈ క్రమంలో ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్న టీడీపీ.. మేనిఫెస్టోను ఇవాళ(21 మార్చి 2019) విడుదల చేయబోతుంది. తన అపార అనుభవాన్ని రంగరిచి మేనిఫెస్టోన�
ఒక్క చిరంజీవి తప్ప మెగా కుటుంబంలోని ప్రతీ ఒక్కరూ ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో జనసేన అధినేత పవన్ కల్యాణ్కు మద్దతు ప్రకటించేశారు. ఈ క్రమంలో మెగా బ్రదర్ నాగబాబుకు కూడా నర్సాపురం ఎంపీ టిక్కెట్ను పవన్ కల్యాణ్ కేటాయించారు. మెగా డాటర్ నిహారి�
అమరావతి: మెగా బ్రదర్స్ పవన్ కల్యాణ్, నాగబాబు తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో నిలిచారు. సార్వత్రిక ఎన్నికల్లో అన్నదమ్ములు బరిలో దిగారు. జనసేనలో చేరిన నాగబాబు నరసాపురం లోక్సభ స్థానం నుంచి పోటీకి దిగుతుండగా… ఇప్పటికే పవన్ గాజువాక, భీమవరం �
ఎన్నికల సమయంలో కర్నూల్ లో టీడీపీకి గట్టి షాక్ తగిలింది.టీడీపీ సీనియర్ నాయకుడు ఎస్పీవై రెడ్డి జనసేన పార్టీలో చేరారు.కూతురు సుజలతో కలిసి పవన్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. 2014లో వైసీపీ టిక్కెట్ పై పోటీ చేసి నంద్యాల ఎంపీగా విజయం సాధి
అమరావతి: రాజకీయాల్లో ప్రజాబలం ఎంత ముఖ్యమో, గ్రహాల బలం కూడా అంతే ముఖ్యమని నమ్ముతుంటారు నాయకులు. ఏ పని చేపట్టాలన్నా ముహూర్తం లేనిదే ముందుకు
దొడ్డిదారిన కాదు రాయల్గా రాజకీయాల్లోకి తన అన్న నాగబాబును తీసుకుని వచ్చానంటూ పవన్ కళ్యాణ్ అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన అన్న నాగబాబును జనసేన పార్టీలోకి కండువా కప్పి ఆహ్వానించారు. ఆయనకు నర్సాపురం ఎంపీ అభ్యర్ధిగా అవకాశం ఇచ్చారు. ప్ర�
జనసేన పార్టీ నుంచి బరిలోకి దిగనున్న అసెంబ్లీ అభ్యర్ధుల రెండో జాబితాలను విడుదల చేశాక మిగిలినవాటికి వేగంగా అభ్యర్ధులను ఖరారు చేస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ క్రమంలో విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్కళ్యాణ్ను క�
ఎన్నికల బరిలో మొదటి సారిగా నిలుస్తున్న జనసేన పార్టీ లోక్ సభ, అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటిస్తోంది. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవిని ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం అసెంబ్లీ స్థానాల బర
మూడో దఫాలుగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విడుదల చేసిన జనసేన నాలుగో జాబితా కూడా విడుదల చేసింది. దీంతో ఇప్పటివరకూ 98 సీట్లను ప్రకటించినట్లయింది. ఇక మిగిలిన 40 సీట్లకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. జనసేన రెండ్రోజుల క్రితం జేడీ జనసేన పార్టీల
నామినేషన్ ప్రక్రియ ఒకవైపు జరుగుతుండగా జనసేన పార్టీ తరుపున ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల మూడవ జాబితాను ఆ పార్టీ విడుదల చేసింది. ఒక లోక్ సభ మరియు 13 మంది అసెంబ్లీ అభ్యర్ధలను జనసేన మూడవ జాబితాలో విడుదల చేసింది. రెండవ జాబితాలోని ఒక స్థానాన్ని