Home » janasena
టీడీపీ-జనసేన పోత్తులో భాగంగా సీట్ల పంచాయితీ ఇంకా తేలలేదు.
Visakhapatnam: ప్రస్తుతం టీడీపీ సమన్వయకర్తగా కోరాడ రాజాబాబు కొనసాగుతున్నారు. గాజువాక సీటుపై జనసేన నుంచి పట్టు సుందరపు సతీశ్ కూమార్..
జానీ మాస్టర్కి కీలక పదవిని అప్పగించిన జనసేనాని పవన్ కళ్యాణ్. ఏం పదవి తెలుసా..?
అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని ముఖ్య నేతలతో నాగబాబు సమీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే, ఈ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు కొణతాల రామకృష్ణ.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచేందుకు 3వేల మంది బీజేపీ నాయకులు సిద్ధంగా ఉన్నారని కేంద్రానికి వెల్లడించారు. ఎంపీ టికెట్ల కోసం 300 మంది ఆశాశహులు పోటీలో ఉన్నట్లు తెలిపారు.
ఇప్పటికే ఈ సీటును ఆశిస్తున్న టీడీపీ, జనసేన కూటమిలోని నేతలు నాగబాబు ఎంట్రీతో కలవరపాటుకు గురవుతున్నారు.
రెండు రోజుల విశాఖ పర్యటన కోసం ఈ సాయంత్రం 4.30 గంటలకు పవన్ కల్యాణ్ విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకోవాల్సి ఉంది.
సీట్ల సర్దుబాటుపై ఇప్పటికే చంద్రబాబుతో పవన్ కల్యాణ్ చర్చించారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖ పర్యటన ఖరారు అయింది.
అనకాపల్లి లోక్సభ నియోజకవర్గంలో జనసేన నేత నాగబాబు కాకరేపుతున్నారు.