Home » janasena
ఇందులో భాగంగా హెలికాప్టర్ లో పర్యటనలకు వెళ్లి రాత్రికి అమరావతి వచ్చేలా తన టూర్లను షెడ్యూల్ చేసుకున్నారు పవన్.
రాజోలులో రాజకీయాలు రసవత్తకరంగా మారాయి.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజోలులో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించడంతో ఆశావాహుల సంఖ్య రోజుకి పెరిగిపోతుంది.
ఈ పరిస్థితుల్లో పొత్తు ఎత్తుల్లో టీడీపీ అధి నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది..? ఉంగుటూరు నియోజకవర్గాన్ని ఏ పార్టీకి కేటాయిస్తుందనేదే హాట్టాపిక్గా మారింది.
జనసేన అధినేత పవన్ ఏ సమీకరణాల ఆధారంగా సీటు కేటాయిస్తారన్న అంశం..
టీడీపీ-జనసేన మధ్య పొత్తు వ్యవహారం టెన్షన్ గా మారుతోంది.
టీడీపీ-జనసేన కూటమి ఈ దిశగా ఆలోచించకపోవడంతో చాలా నియోజకవర్గాల్లో ఇరు పార్టీల్లో లేనిపోని అపోహలకు దారితీస్తోంది.
జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్రాంతి డ్యాన్సులకు అంబటి రాంబాబును పిలుస్తామని అన్నారు.
చంద్రబాబుతో సమావేశం తర్వాత పవన్ కల్యాణ్ ఢిల్లీకి వెళ్లే ఛాన్స్ ఉంది.
ఇప్పటికే పవన్ కల్యాణ్ ఢిల్లీకి వెళ్లి అమిత్ షాతో పొత్తులపై చర్చిస్తారని ప్రచారం జరుగుతోంది.
మంగళగిరి కార్యాలయంలో త్వరగా కార్యక్రమం ముగించుకున్న పవన్ కల్యాన్.. ఆ వెంటనే గన్నవరం ఎయిర్ పోర్టుకి వెళ్లారు.