Home » janasena
ఇందులో ఒక దాన్ని నాగబాబుకు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది.
ఇంత కన్ఫ్యూజన్లో ఉన్న గ్రంధి శ్రీనివాస్.. త్వరలో కేంద్ర సహాయమంత్రి శ్రీనివాస్ వర్మతో భేటీ కానున్నారు.
అద్దంకి బస్టాండ్ సెంటర్ లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను నిన్న రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు చింపేయడంతో ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు.
నాగబాబుకు ఏ శాఖ ఇస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.
అధికారం కోల్పాయాక వైసీపీకి తత్వం బోధపడిందా?
ఈ క్రేజే కోట్ల మంది అభిమానులకు కారణమైంది. ఆయన మాటను శాసనంగా మార్చింది అనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి.
టీడీపీ ఆవిర్భావం నుంచి రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకపోవడం ఇదే తొలిసారి. ఇప్పటికి తొమ్మిది నెలలుగా పెద్దల సభలో టీడీపీ ప్రాతినిధ్యం లేదు.
మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ మార్క్ కనిపించిందని జనసేన శ్రేణులు సంబరపడిపోతున్నాయి.
కేవలం 11 మంది సభ్యుల సంఖ్యా బలంతో మూడు కమిటీలకు ముగ్గురు వైసీపీ సభ్యులు నామినేషన్ దాఖలు చేశారు.
వైసీపీ పోటీ నుంచి తప్పుకోకపోతే రేపు పీఏసీ ఛైర్మన్ పదవికి ఓటింగ్ జరగనుంది.