janata curfew

    ఏడాది క్రితం ఇదే రోజు.. మళ్లీ లాక్‌డౌన్?

    March 22, 2021 / 08:35 AM IST

    ఏడాది క్రితం ఇదే రోజు.. 2020లో ప్రపంచవ్యాప్తంగా చెలరేగిపోతున్న కరోనాను కట్టడి చేసేందుకు చాలా దేశాలు లాక్‌డౌన్‌ మంత్రం జపించాయి. భారత్‌లోనూ వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకే కేంద్రప్రభుత్వం లాక్‌డౌన్‌ అమలు చేసింది. మార్చి 22వ తేదీన జనతా కర్ఫ్య�

    ’మహా’ను హఢలెత్తిస్తున్న కరోనా, మార్చి 11 నుంచి జనతా కర్ఫ్యూ

    March 10, 2021 / 03:55 PM IST

    Maharashtra : మహారాష్ట్రను కరోనా కేసులు పట్టి పీడిస్తున్నాయి. దీంతో వరుసగా ఒక్కో జిల్లా లాక్‌డౌన్‌, జనతా కర్ఫ్యూ అమలు దిశగా అడుగులు వేస్తున్నాయి. తాజాగా జల్‌గావ్‌ జిల్లాలో కర్ఫ్యూ ప్రకటించారు అధికారులు. మార్చి 11 నుంచి 15 వరకు జనతా కర్ఫ్యూ అమలు చేస్తు�

    మోడీ ఆసక్తికర ట్వీట్ : వీడియో సందేశంలో ఏం చెబుతారు ? సర్వత్రా ఉత్కంఠ

    April 2, 2020 / 01:54 PM IST

    భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేసిన ఓ ట్వీట్ వైరల్ గా మారిపోయింది. 2020, ఏప్రిల్ 02వ తేదీ గురువారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన అనంతరం చేసిన ఈ ట్వీట్ హాట్ టాపిక్ అయ్యింది. 2020, ఏప్రిల్ 03వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటలక

    మానవత్వం ఉన్న ప్రభుత్వం మీది…మోడీపై చంద్రబాబు ప్రశంసల వర్షం

    March 27, 2020 / 10:52 AM IST

    మోడీ సర్కార్ పై పొగడ్తలు గుప్పించారు టీడీపీ అధినేత,ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. కరోనా నేపథ్యంలో దేశవ్యాప్త లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలో  పేదలు,కూలీలు,కార్మికులు,రైతులను ఆదుకునేందుకు గురువారం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పేరుతో 1.7ల�

    ముంబయి మురికివాడల్లోకి కరోనా వైరస్..నలుగురికి పాజిటివ్

    March 27, 2020 / 07:53 AM IST

    కరోనా వైరస్ కి తారతమ్యం లేదు. ధనికులు, సామాన్య, పేద, మధ్య తరగతి వారు అంటూ తేడా లేదు. ధనికుడి నుంచి సామాన్యుడి వరకు ఈ వైరస్ సోకుతోంది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ వైరస్ ఎంతో మందిని కబళించి వేస్తోంది. దేశ వాణిజ్య కేంద్రంగా ఉన్న ముంబాయి మురికివా

    ఇండియాలో కరోనా..@ 657 పాజిటివ్ కేసులు 

    March 26, 2020 / 01:56 AM IST

    భారత దేశాన్ని కరోనా మహమ్మారి వీడడం లేదు. రోజు రోజుకు పాజిటివ్ కేసులు నమోదవుతన్నాయి. 2020, మార్చి 26వ తేదీ గురువారం నాటికి 657 కేసులు రికార్డయ్యయి. దేశ వ్యాప్తంగా 12 మంది మృత్యువాత పడ్డారు. 2020, మార్చి 25వ తేదీ బుధవారం ఒక్క రోజే 121 మందికి కరోనా వైరస్ సోకడం

    కరోనా కారణంగా రొమాన్స్‌ని ఆపలేం : ముద్దు ఫోటో షేర్ చేసిన నటి..

    March 23, 2020 / 07:35 AM IST

    కరోనా ఎఫెక్ట్ : మాస్కులతో ముద్దు పెట్టుకున్న నిత్యా రామ్, గౌతమ్..

    జనతా కర్ఫ్యూ : సెలబ్రిటీల చప్పట్లతో షేక్ అయిన సోషల్ మీడియా

    March 23, 2020 / 07:10 AM IST

    ప్రధాని మోడీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూకు సెలబ్రిటీల నుంచి అనూహ్య స్పందన లభించింది..

    వైద్య సిబ్బందికి సంఘీభావం…చప్పట్లతో మార్మోగిన భారత్

    March 22, 2020 / 11:44 AM IST

    కరోనా వైరస్ వ్యాప్తి కట్టడిలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ(మార్చి-22,2020)దేశమంతా జనతా కర్ఫ్యూ పాటిస్తోంది. ఇండియా ఇంటికే పరిమితమైంది. దేశవ్యాప్తంగా ప్రజలు తమ తమ ఇళ్లకే పరిమితమైపోయారు. అయితే రాత్రీపగలు తేడా లేకుండా,�

    మహారాష్ట్రలో జనత కర్ఫ్యూ పొడిగింపు

    March 22, 2020 / 10:56 AM IST

    మహమ్మారి కోవిడ్ 19 వైరస్‌ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ప్రధానమంత్రి  నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా 14 గంటల జనతా కర్ఫ్యూ కొనసాగుతోంది. ప్రజలు స్వచ్ఛందంగా ఇళ్లకే పరిమితమై కర్ఫ్యూను విజయవంతం చేస్తున్నారు. ఈ క్రమంలో మహారాష్

10TV Telugu News