Home » Janata Karfue
ప్రపంచదేశాల్లో కరోనా విజృంభిస్తోంది. భారతదేశంలో కూడా కరోనా వ్యాప్తి రోజురోజుకీ తీవ్రమవుతోంది. ముందుజాగ్రత్త చర్యగా ఎవరిని బయటకు రావద్దని భారత ప్రభుత్వం ప్రజలను హెచ్చరిస్తోంది. మరోవైపు ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలు కూడా తమ ఉద్యోగులను ఇంటిన
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ జరుగబోతోంది. ఎవరికివారూ స్వచ్చంధంగా రోజుంతా తమ ఇంటికే పరిమితం కావాలని సూచిస్తున్నారు. పలు రాష్ట్రాల్లో పెట్రోల్ బంకులు సైతం మూసివేస్తున్నారు. ఆర్టీసీ బస్సు సర్వీసులను కూడా నిలిపి