-
Home » January 1
January 1
Numaish: నాంపల్లి ఎగ్జిబిషన్ నేడే ప్రారంభం.. 46 రోజులపాటు సాగనున్న నుమాయిష్
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరిగే ఈ నుమాయిష్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నుమాయిష్లో 1500 మంది ప్రదర్శనదారులు, 2,400 స్టాల్స్ ద్వారా తమ ఉత్పత్తుల్ని విక్రయిస్తారు. ప్రతి రోజూ మధ్యాహ్నం 03.30 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు నుమాయిష్ క�
New Zealand: 2009 జనవరి 1 తర్వాత పుట్టిన వారు సిగరెట్ తాగొద్దు, వారికి సిగరెట్ అమ్మొద్దు.. సంచలన చట్టం చేసిన ప్రభుత్వం
మంగళవారం బిల్లు చట్టంగా మారిన అనంతరం అసోసియేట్ హెల్త్ మినిస్టర్ అయేషా వెరాల్ మాట్లాడుతూ "ప్రభుత్వం చేసిన ఈ చట్టం వల్ల వేలాది మంది ప్రజలు ఎక్కువ కాలం జీవిస్తారు, ఆరోగ్యంగా ఉంటారు. అనేక రకాలైన ధూమపానం వల్ల కలిగే అనారోగ్యాలకు చికిత్స చేయవలసిన
Firecrackers In Delhi: ఢిల్లీలో బాణసంచా బ్యాన్.. జనవరి 1వరకు నిషేధిస్తూ ప్రభుత్వ నిర్ణయం
ఢిల్లీలో బాణసంచాపై నిషేధం విధించింది ఆప్ ప్రభుత్వం. వచ్చే ఏడాది జనవరి 1 వరకు ఈ నిషేధం అమలులో ఉంటుంది. దీని ప్రకారం.. బాణసంచా అమ్మినా, కలిగి ఉన్నా, రవాణా చేసినా నేరమే.
Pension Kanuka : ఏపీలో పెరిగిన పింఛన్.. నేడే ప్రారంభం
ఏపీలో పెన్షన్ దారులకు నూతన సంవత్సర కానుకను ప్రభుత్వం అందించనుంది. జనవరి 1 నుంచి పెంచిన రూ.250 పెన్షన్ను లబ్ధిదారులకు పంపిణీ చేయనుంది.
Food Delivery: ఆన్లైన్ ఫుడ్ డెలివరీలపై బాదుడే.. రేపటి నుంచే!
అసలే కరోనా టైమ్.. ఒమిక్రాన్ భయం ఆందోళన రేపుతోంది.
జియో యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై వాయిస్ కాల్స్ ఫ్రీ!
డేటాకు మాత్రమే ఛార్జీ.. జీవితకాలం ఉచిత కాల్స్ నినాదంతో సేవలు అందరికీ అందుబాటులోకి తీసుకుని వచ్చిన రిలయన్స్ జియో.. ఆ నినాదానికి కొంతకాలం విరామం ఇవ్వగా.. మరోసారి ఆఫ్లైన్ దేశీయ కాల్లను ఉచితం చేయబోతోంది రిలయన్స్ జియో. జనవరి 1వ తేదీ నుంచి అన్నీ ల�
ఒకే దేశం ఒకే రేషన్ కార్డు : 12 రాష్ట్రాల్లో అమల్లోకి
ఒకే దేశం ఒకే రేషన్ కార్డు విధానాన్ని 2020 కొత్త సంవత్సరం జనవరి 1 నుంచి కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన కార్యక్రమాన్ని ప్రారంభించామని కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఆంధ్రప్ర�
జనవరి 1నుంచి UPI ఛార్జీలు లేనట్లే
జనవరి 1 నుంచి యూపీఐ, రూపే డెబిట్ కార్డుల ఛార్జీలు తీసి వేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. యూపీఐ, రూపే డెబిట్ కార్డులతో కస్టమర్లు జరిపిన లావాదేవీలతో వ్యాపారస్థులపై అదనంగా ఛార్జీల భారం పడుతుంది. ఫలితంగా డిజిటల్.
డయాలసిస్ రోగులకు రూ.10వేలు, కుష్టు వ్యాధిగ్రస్తులకు రూ.3 వేల పెన్షన్ : సీఎం జగన్
జనవరి 1 వ తేదీ నుంచి కొత్త ఆరోగ్య శ్రీ కార్డులను అందిస్తామని సీఎం జగన్ తెలిపారు. జనవరిలో 5 వేల హెల్త్ సెంటర్లకు పనులు ప్రారంభం అవుతాయని తెలిపారు.
ప్రెజంట్ సార్ కాదు.. జై భారత్, జై హింద్
స్కూల్ కు వెళ్లిన పిల్లోడికి హాజరు వేయటం కామన్.. ప్రెజంట్ మేడమ్, ప్రెజంట్ సార్ అనటం కూడా కామన్. ఇప్పుడు రూల్స్ మారాయా.. ప్రెజంట్ సార్, మేడమ్ కాదా.. అవును అనే అంటోంది గుజరాత్ సర్కార్. స్కూల్స్ లో పిల్లలకు హాజరు సమయంలో జై భారత్, జైహింద్ అంటూ పలకాల�