Home » Japan
జపాన్ లో ఎగిరే కారు రెడీ అయిపోయింది. టెస్టు డ్రైవ్ సక్సెస్ అయినట్లు జపనీస్ కంపెనీ ప్రకటించింది. స్కైడ్రైవ్ అనే సంస్థ ఈ వాహనాన్ని రూపొందించింది. ఆగస్టు 25వ తేదీన ప్రజల సమక్షంలో ఈ పరీక్ష జరిపినట్లు, ఓ వ్యక్తి నడిపిన ఈ కారు అమాంతం గాల్లోకి లేచింద�
జపాన్ ప్రధాని షింజో అబే తన పదవికి రాజీనామా చేశారు. అనారోగ్య కారణాల దృష్ట్యా పదవి నుంచి తప్పుకుంటున్నట్లు శుక్రవారం(ఆగస్టు-28,2020)ఆయన ప్రకటించారు. రోజురోజుకూ క్షీణిస్తున్న తన ఆరోగ్య పరిస్థితి పరిపాలనకు సమస్యగా మారకూడదని నిర్ణయించుకున్న ష�
టాయ్ లెంట్ అంటే..నాలుగు గోడల మధ్య ఎవ్వరూ కనిపించని ప్రాంతంలో ఉండాలి. బహిరంగంగా టాయ్ లెట్ పనులు చేసుకోవటమంటే ఎంత సిగ్గో అందరికీ తెలిసిందే. మరుగు అనేది ఉండాలి. అందుకే ప్రకృతి ధర్మాన్ని తీర్చుకునేందుకు మరుగుదొడ్లు అనే పేరు వచ్చింది. కానీ మరుగు �
ఎంజాయ్ చేయండి..బిగ్గరగా అరవొద్దు..కామ్ గా ఉండాలి అంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుతం కరోనా ఫీవర్ నెలకొంది. గతంలో విధించిన లాక్ డౌన్ ను పలు దేశాలు ఎత్తివేశాయి. మూసివేయబడి ఉన్నవి తెరుచుకుంటున్నాయి. ఈ సందర్భంగా..�
చైనాలో తయారీపై ఆధారపడటాన్ని తగ్గించే కొత్త కార్యక్రమంలో భాగంగా జపాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశానికి చెందిన ఫ్యాక్టరీలు చైనా నుండి బయటికి తరలించడానికి మరియు స్వదేశానికి లేదా ఆగ్నేయాసియాకు తమ స్థావరాలను మార్చుకోవటానికి జపా�
ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఉన్న జపాన్ మళ్లీ ఆర్థిక మాంద్యంలోకి జారిపోయింది. 2015కి ముందు జపాన్లో ఆర్థిక మాంద్యం ఉంది. ఆ సమయంలో కోలుకున్న జపాన్ లో మళ్లీ ఇప్పుడు ఆర్థిక మాంద్యం వచ్చినట్లు సోమవారం(మే-18,2020)షింజో అబే ప్రభుత్వం డేటా విడు
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వణికిస్తోంది. ఈ పరిస్థితుల్లో జపాన్ తమ ఔషధ నిల్వలను పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. ప్రత్యేకించి ఈ ఆర్థిక సంవత్సరంలో Fujifilm Holding Corp ‘అవిగాన్’ యాంటీ ఫ్లూ డ్రగ్ నిల్వను పెంచాలని జపాన్ పరిశీలిస్తోంది. ఈ ఔషధం ద్వారా
కరోనా వైరస్ కట్టడి చేయడంలో హాంకాంగ్, జపాన్లు ఫెయిల్ అయ్యాయి. చైనా నుంచి భారీ సంఖ్యలో కరోనా మహమ్మారి బయట దేశాలకు పాకిన తర్వాతనే చైనా ప్రభుత్వం కట్టడి చర్యలు తీసుకుంది. ఆ తర్వాతే లాక్ డౌన్ ప్రకటించి కరోనా చైన్ ను బ్రేక్ చేసింది. ఎక్కడికక్కడ క్ల
ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు ఒలిపింక్స్కు కూడా సోకింది. షెడ్యూల్ ప్రకారం.. ప్రపంచ క్రీడా సంబరం ఒలిపింక్స్ ఈ ఏడాది జూలై 24 నుంచి ఆగస్టు 9 వరకు ఒలింపిక్స్ జరగాల్సి ఉంది. అయితే కరోనా వ్యాప్తి వల్ల ఒలింపిక్స్ నిర్వహణపై నీలినీ
ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు ఒలిపింక్స్కు కూడా సోకింది. షెడ్యూల్ ప్రకారం.. ప్రపంచ క్రీడా సంబరం ఒలిపింక్స్ ఈ ఏడాది జూలై 24 నుంచి ఆగస్టు 9 వరకు ఒలింపిక్స్ జరగాల్సి ఉంది. అయితే కరోనా వ్యాప్తి వల్ల ఒలింపిక్స్ నిర్వహణపై నీలినీ