Japan

    కరోనా కట్టడికి ఐసోలేషన్‌ ఒకటే మార్గం.. చైనా అదే పనిచేసింది!

    March 20, 2020 / 11:32 AM IST

    ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రరూపం దాల్చుతోంది. ప్రపంచదేశాల్లో భారతదేశాన్ని కూడా కరోనా పట్టిపీడుస్తోంది. ఇతర దేశాలతో పోలిస్తే భారత్ లో కరోనా ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ వైరస్ ఉధృతి ఎలా మారుతుంది అనేదానిపై తీవ్ర భయాందోళన నె

    టాయిలెట్ పేపర్ సంక్షోభం: ఎందుకంటే?

    March 10, 2020 / 10:45 AM IST

    విశ్వ మానవాలి ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొంది. అయితే కోరోనా వైరస్ వచ్చాక.. ఆ భయంతో మాస్క్‌ల సంక్షోభం రావడం చూశాం. అయితే ఇప్పుడు టాయిలెట్ పేపర్ సంక్షోభం కూడా రావడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాల్లో టాయిలెట్ పేపర్ సంక్షోభం ఇప్

    రోబోలకు ఫీలింగ్స్ తెప్పిస్తున్న సైంటిస్టులు

    February 23, 2020 / 03:58 PM IST

    జపాన్ రోబోల్లో ఫీలింగ్స్ పుట్టిస్తున్నారు సైంటిస్టులు. చెప్పిన పని చెప్పినట్లు ఏం మాట్లాడకుండా చేసేసే రోబోలు ఇక నుంచి ఏడవడం, నవ్వడం వంటివి నేర్పిస్తున్నారు.  రోబో సినిమాలో చిట్టీకి ఫీలింగ్స్ తెప్పించినట్లు వీటి నాడీకణాల్లోనూ ఆర్టిఫిషి�

    2 వేల ఐ ఫోన్లు ఉచితంగా పంపిణీ

    February 17, 2020 / 07:37 AM IST

    ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ (కోవిడ్-19) ధాటికి ప్రజలు వణికిపోతున్నారు.  చైనాలో ఈ వైరస్‌ కారణంగా మృతిచెందిన వారి సంఖ్య ఆదివారం రాత్రికి 1,665కి చేరింది. ఈ మరణాల్లో అత్యధికం తొలుత ఈ వైరస్‌ను గుర్తించిన వుహాన్‌ నగరం ఉన్న హుబే ప్రావిన్�

    ఆ షిప్ లోని మరో ఇద్దరు భారతీయులకు కరోనా వైరస్

    February 16, 2020 / 12:59 PM IST

    జపాన్ పోర్టులో నిలిపి ఉంచిన డైమండ్ ప్రిన్సెస్‌ షిప్ లో మరో ఇద్దరు భారతీయులకు కరోనా వైరస్(కోవిడ్-19) సోకినట్లు తేలింది. సోమవారం(ఫిబ్రవరి-17,2020) నుంచి ప్రారంభమయ్యే ఫైనల్ కరోనా వైరస్ టెస్ట్ లలో నెగిటీవ్ గా తేలిన షిప్ లో ఉన్న అన్ని దేశాలకు చెందిన వా

    షిప్‌లో భయం..భయం.. : మరో 67మందికి కరోనా వైరస్

    February 15, 2020 / 02:47 PM IST

    కొవిడ్-19(covid19.. అదేనండి.. కరోనా వైరస్(corona virus).. ప్రపంచవ్యాప్తంగా భయాందోళన సృష్టిస్తోంది. మనుషుల ప్రాణాలు తీసేస్తోంది. చైనాతో పాటు ప్రపంచ దేశాలను

    సముద్రంపై హర్రర్ షో: కరోనా భయంతో వేలమంది బందీ ఇంకెన్నాళ్లు?

    February 15, 2020 / 12:52 PM IST

    మీరు క్రూయిజ్ షిప్ లో విహారయాత్రకెళ్లారు. అంతలోనే ఒక మిస్టీరియస్ వైరస్ షిప్ మీదున్నవాళ్లందరికీ సంక్రమిస్తోంది. మీకు తెలిసినవాళ్లే వైరస్ కు చిక్కారు. కొత్తగా ఎవరికీ

    చైనాదేశం తర్వాత ఎక్కువ మంది కరోనా బాధితులుంది ఈ క్రూయిజ్ షిప్ లోనే!

    February 13, 2020 / 07:06 AM IST

    చైనాను భయపెడుతున్న దాని కంటే క్రూయిజ్ షిప్‌లో ఇరుక్కుపోయిన ప్రయాణికుల్లోనే కరోనా భయం ఎక్కువగా కనిపిస్తోంది. జపాన్‌లో ప్రస్తుతం నిర్బంధంలో ఉన్న క్రూయిజ్ లైనర్ డైమండ్ ప్రిన్సెస్‌లోని 3వేల 700 ప్రయాణీకులతో పాటు  సిబ్బంది ఉన్నారు. వీరిలో 138 భా�

    ప్లీజ్ మోడీజి…జపాన్ నౌకలోని భారతీయుల వీడియో మెసేజ్

    February 10, 2020 / 03:54 PM IST

    జపాన్ దగ్గరలోని యోకోహోమా పోర్టు దగ్గర ఫిబ్రవరి-3,2020నుంచి నిలిచి ఉన్న డైమండ్ ప్రిన్సెస్‌ లో నౌకలో 160మంది భార‌తీయులు ఉన్న విష‌యం తెలిసిందే.  క‌రోనా వైర‌స్ సోకిన వ్య‌క్తులు ఆ నౌక‌లో ఉన్నందున  ఆ నౌక‌ను క్వారెంటైన్ చేశారు. అయితే దాంట్లో ఉన్న అయి�

    జపాన్ నౌకలో భారతీయులు సేఫ్.. 64 మందికి కరోనా లేదు

    February 8, 2020 / 01:26 PM IST

    జపాన్ నౌక డైమండ్ ప్రిన్సెస్‌ లో మొత్తం 3700 మంది ఉండగా, వారిలో 64 మందికి కరోనా వైరస్ ఉన్నట్లు తేలింది. అందుకని జపాన్ దగ్గరలోని యోకోహోమా పోర్టు వద్ద ఓడను నిలిపివేశారు. అందులోని ప్రయాణికులను కూడా అందులోనే ఉంచారు.  అయితే ఈ ఓడలో సుమారు 200 మంది�

10TV Telugu News