Home » Jarkhand
జార్ఖండ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. జార్ఖండ్లోని సిమ్డేగా జిల్లాలో 19 ఏళ్ల బాలికపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు చెప్పారు. రాష్ట్ర రాజధాని రాంచీకి 125 కిలోమీటర్ల దూరంలో ఉన్న జల్దేగా పోలీస్ స్టేషన్ పరిధిలో
మైనింగ్ స్కాంకు సంబంధించి జార్ఖండ్ లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈరోజు ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.
బాంబులు తయారు చేస్తుండగా ప్రమాదవశాత్తు తాను తయారు చేసిన బాంబు పేలి మావోయిస్టు కేంద్రం కమిటీ సభ్యుడు రవి మృతిచెందాడు. రవి మృతిని మావోయిస్టు కేంద్ర కమిటీ దృవీకరించింది.
తన కొడుకు వివేక్ కు ప్రతినెల రక్తమార్పిడి చేయాల్సి ఉండటంతో ప్రతినెల జార్ఖండ్ లోని గొడ్డ నుండి 400 కిలో మీటర్లు సైకిల్ పై కొడుకుతో కలసి బెంగుళూరులోని ఆస్టర్ ఆసుపత్రికి వస్తాడు.
Married woman tonsured, face blackened for eloping with lover : జార్ఖండ్ లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. తన ప్రియుడితో లేచిపోయిన వివాహిత మహిళను,ఆమె బంధువులు వెతికి తీసుకువచ్చి, శిరోముండనం చేసి ముఖానికి నల్లరంగు పూసి అవమానించారు. పాలమూ జిల్లాలోని సెమ్రా పంచాయతీలో భర్త, అత్తమామలతో న�
Ranchi : 3 days wife, 3 days with girlfriend and this person will be on vacation, find out the unique story of division : బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ సినిమా గుర్తుందా ఘర్వాలీ..బాహర్ వాలీ …అచ్చు అలాగే జరిగింది రాంచీలోని ఓ కుటుంబంలో. జార్ఖండ్, రాంచీలోని కోక్రతిరోల్ రోడ్ కు చెందిన రాజేష్ మహాతోకు పెళ్లైంది. వారిద్దరికీ
seven members of muthoot finance thieves held near hyderabad : తమిళనాడులోని హోసూరు లోని ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీలో నిన్న భారీ చోరీ జరిగింది. ముత్తూట్ సిబ్బందిని తాళ్లతో కట్టేసి దుండగులు సుమారు 25 కేజీల బంగారం, 96వేల రూపాయల నగదు దోచుకెళ్లారు. అయితే దుండగులు హోసూరు నుంచి హైదరాబాద్ మ�
jarkhand Elderly Couple Death : మన ఇంటి ముందు ఎవరైనా అరుచుకుంటూ న్యూసెన్స్ చేసినా ఎవరన్నా మద్యం తాగి గలాటా చేస్తుంటే ఏం చేస్తాం..ఏంటీ గోల అవతలకు పొండి అంటాం. అలా అన్నందుకు ఓ వృద్ధ దంపతుల్ని దారుణం హత్య చేశారు కొంతమంది దుర్మార్గులు. ప్రతీరోజు వారి ఇంటిముందుకు క�
Ranchi man sacrifices daughter in aspiration to have baby boy : స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలు దాటి, టెక్నాలజీ అభివృధ్ది చెందుతున్నాప్రజలు ఇంకా మూఢనమ్మకాలను విశ్వసిస్తూనే ఉన్నారు. జార్ఖండ్ లోని అనేక మారుమూల గ్రామాల్లో ప్రజలు ఇంకా బాబాలు, మంత్రగాళ్లను నమ్ముతూనే ఉన్నారు. కొడుకు
కోవిడ్ పరిస్ధితులు, కంటైన్మెంట్ జోన్ పరిస్ధితులు ఇప్పుడు దొంగలకు అనువుగా మారుతున్నాయి. కరోనా పేషెంట్ ఇంటికి దొంగతనానికి వచ్చిన దొంగలు, ఇల్లు దోచుకుపోతూ పోతూ..ఇంట్లోని మటన్ తో విందు చేసుకుని తిని మరీ వెళ్లారు. జార్ఖండ్ లోని జెంషెడ్ పూర్ లో న�