-
Home » Jawaharlal Nehru
Jawaharlal Nehru
వారికి వందేమాతరం గేయం చిరాకు తెప్పిస్తుందని నెహ్రూ భావించారు: లోక్సభలో మోదీ
“ఇప్పుడు వందేమాతరం మహిమను పునరుద్ధరించే అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని కోల్పోవద్దు” అని మోదీ సభకు చెప్పారు.
దటీజ్ మోదీ..! ముందు చూపు, తెలివైన అడుగులతో మూడోసారి ప్రధాని పదవి కైవసం
ఇక ఈ ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ తీసుకున్న అత్యంత తెలివైన నిర్ణయం ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం. 2019 ఎన్నికల నాటికి..
జవహర్లాల్ నెహ్రూ కారణంగా జీవితాంతం బహిష్కరణ ఎదుర్కొన్న గిరిజన మహిళ మృతి
బుధ్నీ మేజాన్ .. భారత తొలి ప్రధాని నెహ్రూ 'గిరిజన భార్య'గా పిలుస్తారు. నెహ్రూ కారణంగా ఆమె జీవితకాలం బహిష్కరణ ఎదుర్కున్నారు. ఇటీవల ఆమె అనారోగ్యంతో కన్నుమూశారు. అసలు ఎవరు ఈ బుధ్నీ మేజాన్?
Modi Praises Nehru and Indira: నెహ్రూ, ఇందిరా గాంధీలపై ప్రశంసలు కురిపించిన ప్రధాని మోదీ
భారతదేశ అభివృద్ధికి పారిశ్రామికీకరణ అవసరమని అంబేద్కర్ ఎప్పుడూ చెబుతుండేవారని మోదీ గుర్తు చేశారు. దేశ తొలి వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రిగా శ్యామా ప్రసాద్ ముఖర్జీ పరిశ్రమ విధానాన్ని రూపొందించారని అన్నారు
Independence Day 2023 : దేశ వ్యాప్తంగా జాతీయ జెండా రెపరెపలు .. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సంబంధించిన మరిన్ని విశేషాలు తెలుసుకోండి
నేడు ఆగస్టు 15. బ్రిటీష్ వారి చెర నుంచి భారతదేశం విడిపడి స్వేచ్చా వాయువులు పీల్చుకున్నరోజు. జాతీయ జెండానుఎగరవేసి సగర్వంగా దేశభక్తిని చాటుకునే రోజు. అందరికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
Independence Day 2023: ఎర్రకోట వద్ద ఎక్కువసార్లు ప్రసంగాలు చేసిన ప్రధాని ఎవరో తెలుసా?
నరేంద్ర మోదీ మంగళవారం ఎర్రకోట వద్ద జరిగిన 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం 10వ సారి జాతినుద్దేశించి ప్రసంగించారు.
ఎర్రకోట వేదికగా నెహ్రూ రికార్డు బద్దలు కొట్టిన మోడీ.. ఈ సారి ఏం చేస్తారో మరి
ఎందరో త్యాగమూర్తుల పోరాట ఫలితంగా భారత ప్రజలు స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నారు. స్వతంత్ర భారతదేశంలో కొత్త తరం ముందుకొచ్చింది. భారత ఉపఖండంలో స్వాతంత్ర్యం కోసం జరిగిన అనేక ఉద్యమాలన్నింటిని కలిపి భారత స్వాతంత్య్రోద్యమంగా చెబుతారు. అనేక సాయు�
ఆ లక్షణాలు ఉంటే ఆస్పత్రిలో చేరాలి
రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్రెడ్డి పేర్కొన్నారు. కరోనా రోగులకు మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం (ఆగస్టు 8, 2020) మీడియాతో మాట్లాడుతూ తీ
వీరసావర్కర్ పై వివాదాస్పద పుస్తకం రిలీజ్ చేసిన కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్ధ ఆల్ ఇండియా కాంగ్రెస్ సేవాదళ్ ఆర్ ఎస్సెస్ కు చెందిన వీరసావర్కర్ పై వివాదాస్పద వ్యాఖ్యలతో ఒక బుక్ లెట్ ప్రచురించింది. మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో జరుగుతున్న 10 రోజుల సేవాదళ్ శిక్షణా కార్యక్రమంలో “హౌ బ్రేవ్ ఈ�
నెహ్రూకు నాయకుల ఘన నివాళులు
దివంగత ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ 130వ జయంతి సందర్భంగా యావత్ దేశం ఘన నివాళి అర్పించింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ,మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ,మాజీ ప్రధానమంత్రి మన్మోహణ్ సింగ్,మాజీ ఉప రాష్ట్రపతి హమిద్ అన్సారీ,పులువరు నాయక