Home » Jay Shah
వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా జరిగే ఆసియా కప్ 2023 కి భారత్ దూరం కానుంది. పాకిస్తాన్ లో టోర్నీ జరుగుతుండటంతో.. టీమిండియా పాక్ కు వెళ్లదని బీసీసీఐ సెక్రటరీ, ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ జైషా తేల్చి చెప్పారు.
‘కూలింగ్ ఆఫ్ పీరియడ్’ను రద్దు చేస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ఆమోదించింది. దీని ప్రకారం.. జై షా, సౌరవ్ గంగూలీ తమ పదవుల్లో తిరిగి కొనసాగవచ్చు. వరుసగా రెండో టర్మ్ పదవుల్లో ఉండొచ్చు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కుమారుడు, బీసీసీఐ కార్యదర్శి జే షాపై ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శలు చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా జైషా తీరును తప్పుబడుతున్నారు. ఇటీవల పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్ లో ఇండియా విజయం సాధించింది. అనంతర�
IPL Tournament : ప్రపంచంలోని అతిపెద్ద ఫ్రాంచైజీ ఆధారిత క్రికెట్ టోర్నమెంట్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఐపీఎల్ అభిమానులకు గుడ్ న్యూస్..
ఐపీఎల్ మీడియా హక్కుల వేలం ప్రక్రియ కొలిక్కి వచ్చింది. ఉత్కంఠకు తెరదించుతూ ఐపీఎల్ మీడియా హక్కులు దక్కించున్నది వీరే అంటూ బీసీసీఐ సెక్రటరీ జైషా తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. 2023 సంవత్సరం నుంచి ఐదేళ్ల కాలానికి ఐపీఎల్ టీవీ హక్కులు డిస్నీస్టా�
ఇండియన్ ప్రీమియర్ లీగ్.. ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ పెరుగుతూనే ఉంది. 2022 ఎడిషన్ కు ముందే ఈ ఏడాది రానున్న రెవెన్యూ 1000 కోట్ల మార్కును దాటేస్తుందని చెబుతున్నారు బీసీసీఐ సెక్రటరీ జై షా.
మహిళల ఐపీఎల్ను పూర్తి తరహాలో నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని బీసీసీఐ సెక్రటరీ జైషా అంటున్నారు. వీలైనంత త్వరగా అంటే వచ్చే ఏడాదే నిర్వహించాలనుకుంటున్నట్లు తెలిపారు.