Home » Jayaram's murder case
హైదరాబాద్ : ఇటీవల హత్యకు గురైన పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు రాకేష్రెడ్డిని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్న పోలీసులు కీలక విషయాలు రాబడుతున్నారు. ఈ కేసులో పోలీసుల ప్రమ
చిగురుపాటి జయరామ్ హత్య కేసులో మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ : జయరామ్ హత్యకేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. బంజారాహిల్స్ ఏసీపీ ఆఫీస్ లో శ్రిఖా చౌదరి విచారణ ముగిసింది. తెలంగాణ పోలీసులు శ్రిఖా చౌదరిని ప్రశ్నించారు. వెస్ట్ జోన్ డీసీపీ, బంజారాహిల్స్ ఏసీపీలు విచారించారు. 7 గంటలకు పైగా విచారణ జరిగి�
హైదరాబాద్ : జయరామ్ హత్యకేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డి కీలక విషయాలు వెల్లడించారు. జయరామ్ ను తానే హత్య చేసినట్లు రాకేష్ రెడ్డి పేర్కొన్నారు. హత్య చేశాక..మృతదేహంతో నందిగామ వెళ్లామని తెలిపారు. అక్కడ మృతదేహంతో ఉన్న కారును వదిలేసి
విజయవాడ : పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య మిస్టరీ వీడటం లేదు. కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జయరాం హత్యకేసు రోజుకో మలుపు తిరుగుతోంది. జయరాం హత్య కేసులో ఏపీ పోలీ�