Home » Jayasudha
లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వర్ రావు నటించిన సినిమాలు ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. అయితే నాగేశ్వర్ రావు సుదీర్ఘ సినీ కెరీర్ లో ఆయన నటించిన ఓ సినిమా ఇప్పటికీ రిలీజ్ కాలేదనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఏఎన్నార్ నట�
సినీ నటి, రాజకీయ నాయకురాలు జయసుధ త్వరలో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ అగ్ర నాయకత్వంతో ఆమె పలు దఫాలుగా సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 154వ చిత్రానికి ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్ ను ఫిక్స్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇక ఈ సినిమాలో మాస్ మహరాజా రవితేజ ఓ కీలక పాత్రలో నటిస్తుండగా, తాజాగా ఈ సినిమాలో ఓ సీనియర్ నటి కూడా జాయిన్ కాబోతున్నట్లు తెల�
జయసుధ మాట్లాడుతూ.. ''నేను ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు అయింది. బాలీవుడ్లో అయితే అందరూ అభినందిస్తారు, ఫ్లవర్ బోకేలు పంపిస్తారు. ఇక్కడ ఫ్లవర్ బోకేలు ఇచ్చిన వాళ్లు కూడా లేరు. అదే హీరో అయితే...........
జయసుధ కొన్ని నెలలుగా ఇండియాలో లేరు. ప్రస్తుతం ఆమె అమెరికాలోనే ఉంటున్నారు. కరోనా మొదలైన దగ్గర్నుంచి ఆమె కొత్త సినిమాలు కూడా ఏమి ఒప్పుకోవట్లేదు. ఇప్పట్లో సినిమాలు కూడా చేయాలనుకోవడం..
రీసెంట్గా జయసుధ షేర్ చేసిన పిక్ చూస్తే ఈ వార్తలు నిజమేనేమో అనిపిస్తుంది..
మనస్సాక్షికి ఎంతచెప్పినా మాట వినడం లేదు. నన్ను పోటీ చెయ్ అంటోంది. ఒకేఒక అవకాశం నాకివ్వండి నేనేంటో చూపిస్తా. నా పరిపాలన ఎంటో తెలియచేస్తా.
సహజ నటి జయసుధ పెద్దకొడుకు రిసెప్షన్ హైదరాబాద్లో ఘనంగా జరిగింది..
జయసుధకు అభినవ మయూరి బిరుదును ఇస్తున్నట్లు ప్రకటించారు కళాబంధు టీ సుబ్బిరామిరెడ్డి. ప్రతీ సంవత్సరం ప్రతిష్టాత్మకంగా సీనియర్ నటులకు ఇస్తున్నటువంటి బిరుదు ప్రధానం గురించి పాత్రికేయ సమావేశం నిర్వహించి ప్రకటించారు టీ సుబ్బిరామిరెడ్డి.
ప్రతీ సంవత్సరం ప్రముఖులకు బిరుదులు ఇచ్చినట్లుగానే 2019 సంవత్సరం కూడా టీ సుబ్బిరామిరెడ్డి తన పుట్టిన రోజు(17 సెప్టెంబర్ 2019) నాడు సహజనటి జయసుధకు అభినవ మయూరి బిరుదు ప్రధానం చేస్తున్నారు. ఈ సంధర్భంగా మాట్లాడిన సుబ్బిరామిరెడ్డి, ఈసారి ఆశా భోంస్లే,