Home » JEE Main 2022
దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీలు, ఐఐటీల్లో(IIT) ప్రవేశాల కోసం నిర్వహించాల్సిన JEE రెండో విడత పరీక్షలు వాయిదా పడ్డాయి.
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్స్ రెండో విడత పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ పరీక్షలు రేపటి (జూలై 21) నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. బుధవారం జాతీయ పరీక్షల మండలి (ఎన్టీఏ) కీలక నిర్ణయం ప్రకటించింది. పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింద
జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్షలు జరగాల్సివున్న తేదీల్లోనే వివిధ రాష్ట్రాల్లో స్థానిక బోర్డు పరీక్షలు జరుగనున్నాయి. ఈనేపథ్యంలో విద్యార్థుల విజ్ఞప్తి మేరకు పరీక్ష తేదీలను మార
జేఈఈ మెయిన్ పరీక్షలను 2019, 2020లో ఆన్లైన్ విధానంలో రెండు విడతలుగా నిర్వహించగా.. 2021లో మాత్రం కరోనా సెకండ్ వేవ్ కారణంగా నాలుగు విడతల్లో...
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) JEE మెయిన్ 2022 పరీక్ష తేదీని ఈరోజు jeemain.nta.nic.in అధికారిక వెబ్సైట్లో ప్రకటించింది.