Home » JEE Main Session 2 Exam
JEE Main Session 2 Registrations : జేఈఈ మెయిన్ సెషన్ 2 రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 2తో ముగియనుంది. జేఈఈ మెయిన్ పరీక్ష ఏప్రిల్ 1 నుంచి 15, 2024 మధ్య జరుగనుంది. ఫలితాలను ఏప్రిల్ 25, 2024న ప్రకటిస్తారు.