Home » Jeedimetla
Fire accident : మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం జరిగింది. శుక్రవారం రాత్రి దూలపల్లి పారిశ్రామిక వాడలోని బ్లిస్ ఎంటర్ ప్రైజెస్ రబ్బర్ పరిశ్రమంలో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు భారీగా ఎగసిపడుతుండటంతో స్థానికులు అగ్నిమ�
హైదరాబాద్ లో జీడిమెట్లలో కేటుగాళ్లు విద్యార్థిని బ్లాక్ మెయిలింగ్ కు దిగారు. ఇన్ స్ట్రాగ్రామ్ లో విద్యార్థినికి పరిచయం అయిన ముగ్గురు యువకులు పరిచయం అయ్యారు. ఓ ఫొటో చూపిస్తూ..రూ. 4 లక్షలు ఇవ్వాలని వేధింపులకు గురి చేశారు. తాము అడిగిన డబ్బు ఇవ్వ
కురిచేడు శానిటైజర్ ఘటనలో 10 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కీలక నిందితుడు శ్రీనివాస్తో పాటు మిథైల్ క్లోరిఫైడ్ రసాయనాన్ని సరఫరా చేసిన షేక్ దావూద్, మహమ్మద్ ఖాజీ, డిస్ట్రిబ్యూటర్ కేశవ్ అగర్వాల్ సిట్ బృందం అదుపులో తీసుకుంది. మద్యాన
నగరంలోని పారిశ్రామిక వాడల్లో అగ్ని ప్రమాదాలు కామన్ అయిపోతున్నాయి. యాజమాన్యం నిర్లక్ష్య్యం వల్లో..షార్ట్ సర్క్యూట్ వల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో సమీప ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు వారు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా జీడిమ
ఇద్దరు స్నేహితులు కలిసి బార్ లో ఫుల్ గా మందు కొట్టారు. తరువాత మెల్లగా లేచి పడుతూ లేస్తూ ఇంటి బాట పట్టారు. ఇంతలో పక్క ఫ్రెండ్ కు ఓ పెద్ద డౌట్ వచ్చింది. అరే.. నువ్వు మందు తాగడానికి ఎంత ఖర్చు పెట్టావో చెప్పరా?. అరే.. నువ్వెంత ఎంతో పెట్టావో చెప్పరా ముం