Home » JeM chief
కశ్మీర్ లో 10 మంది స్లీపర్ సెల్స్ పట్టుబడడం కలకలం రేపుతోంది. వీరందరూ ఉగ్రవాద సంస్థ అయిన జైషే మొహమ్మద్ కు చెందిన వారుగా స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు గుర్తించారు. వీరిని
జైషే-ఈ-మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ బతికే ఉన్నాడని, ఐఎఎఫ్ వైమానిక దాడుల్లో ఉగ్రవాదులు ఎవరూ చనిపోలేదని. ఎలాంటి నష్టం జరుగలేదని జైషే సంస్థ వెల్లడించింది. మసూద్ ఆరోగ్యంపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవం అంటూ జేఏఈ కొట్టిపారేసింది
జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న భారత ప్రయత్నాలకు మళ్లీ బ్రేక్ పడింది. అతడిని ఉగ్రవాదిగా ప్రకటించకుండా చైనా మరోసారి అడ్డుపడింది. ఐక్యరాజ్యసమతిలోని శాశ్వత సభ్య దేశాలన్నీ భారత డిమాండ్కు మద్దతివ్వగా… డ
పుల్వామా ఉగ్రదాడిని ఖండిస్తూనే చైనా ప్రపంచం ముందు మరోసారి తన వక్రబుద్ధిని చూపించింది. పుల్వామా జిల్లాలో గురువారం పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మహమద్ జరిపిన ఐఈడీ బ్లాస్ట్ లో 49మంది జావాన్లు అమరులైన ఘటనపై శుక్రవారం(ఫిబ్రవరి-15,2019) �