Home » jithender reddy
తెలంగాణ పోలీసుల తీరుపై ఢిల్లీ పోలీసులు (Delhi Cops) సీరియస్ గా ఉన్నారు. తెలంగాణ పోలీసులు వ్యవహరించిన తీరుని వారు తప్పుపడుతున్నారు.
బీజేపీ ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉంది. దీంతో జాతీయ స్థాయి పదవుల కోసం రాష్ట్రంలోని సీనియర్ నేతలు లాబీయింగ్ మొదలు పెట్టారు అంట. రాష్ట్ర కమిటీ నియామకాలు పూర్తయిపోయాయి. ఇక్కడ పదవులు దక్కిన వారు… అక్కడ ట్రై చేసుకుంటున్నారు. ఢిల్లీ స్థాయిలో ప
టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో రారు.బుధవారం(మార్చి-27,2019) సాయంత్రం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు.జితేందర్ రెడ్డికి అమిత్ షా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీలోనే రాజ�
మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి టీఆర్ఎస్ కు గుడ్ చెప్పే యోచనలో ఉన్నారు. ఆయన బీజేపీలో చేరే దిశగా అడుగులు వేస్తున్నారు. మార్చి 29న ప్రధాని మోడీ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ నేత రాంమాధవ్ ను కలిసిన జ�
హైదరాబాద్: అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థుల జాబితా వచ్చేసింది. ఊహించినట్టుగానే ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకు సీఎం కేసీఆర్ షాక్ ఇచ్చారు. వారికి