Home » J&K
వాతావరణంలో మార్పులు దారుణమైన పరిస్థితులు సృష్టిస్తున్నాయి. మామూలుగానే మంచుతో కప్పి ఉండే జమ్మూ కశ్మీర్ లో ప్రస్తుత చలికాలం రెట్టింపుగా కురుస్తుండటంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది.
గురువారం సాయంత్రం రాంపూర్ సెక్టార్ లో హత్లాంగా అడవిలో జవాన్లు కూంబింగ్ నిర్వహిస్తుండగా..ఉగ్రవాదులు తారసపడ్డారు. అందులో భాగంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపేసరికి జవాన్లు అలర్ట్ అయ్యారు.
సోషల్ మీడియా దిగ్గజం..ట్విట్టర్ (Twitter) భారత్ పై మరోసారి అక్కసు వెళ్లగక్కింది. ఇండియా మ్యాప్ నుంచి జమ్ముకశ్మీర్ ను తొలగించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాకిస్తాన్ లో జమ్ముకశ్మీర్ అంతర్భాగంగా ట్విట్టర్ చూపించింది.
జమ్మూ-కశ్మీర్ ప్రాంతంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి ఆ ప్రాంత అభివృద్ధికి సహకరించాలని నరేంద్ర మోదీ సూచించారు. నియోజకవర్గాల స్థాయి నుంచి పునర్విభజన ప్రక్రియ చేపట్టాలని పిలుపునిచ్చారు.
బాంబు పెట్టిన తర్వాత అక్కడి నుంచి ఏ విధంగా పారిపోయారు అనే కోణంలో విచారిస్తున్నారు అధికారులు. ఇక ఈ పేలుడు సమయంలో రెండు కార్లు ధ్వంసం అయ్యాయి. ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు.
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవాన్లను కలిసేందుకు జమ్మూ అండ్ కశ్మీర్ కు వెళ్లిన అక్షయ్ కుమార్.. స్థానికంగా స్కూల్ ఏర్పాటు చేయడానికి రూ.కోటి విరాళమిచ్చారు. అక్షయ్.. బండిపొరా జిల్లాలోని లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద ఉన్న తులైల్ గ్రామానికి గురు�
భారత్, పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు సర్వసాధారణం. ఎప్పుడు బాంబుల మోతలు మోగుతూనే ఉంటాయి. అయితే గత కొద్దీ రోజులుగా సరిహద్దు ప్రశాంతంగా ఉంది. కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉండటంతో ఇరుదేశాల బలగాలు శాంతియుత వాతావరణంలో విధులు నిర్వహిస్తున్నారు.
WHO’s colour-coded country map : ప్రపంచ ఆరోగ్య సంస్థ కశ్మీర్ విషయంలో పెద్ద తప్పును చేసింది. కరోనా మ్యాప్ను చూపించే క్రమంలో W.H.O జమ్ము, కశ్మీర్, లద్దాఖ్లను ఇండియా మ్యాప్ నుంచి వేరు చేసింది. ఇప్పటికే కరోనా విషయంలో అనేక దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కుంటున�
martyred jawan’s WhatsApp chat కశ్మీర్లోని శ్రీనగర్లో ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో అమరుడైన ఓ జవాన్ వాట్సాప్ చాట్ కంటతడి పెట్టిస్తోంది. వీరమరణం చెందడానికి కొన్ని గంటల ముందు సైనికుల ప్రాణాలకు ఉన్న భరోసా ఏ పాటిదో చెప్తూ ఆ జవాన్ సొంతూర్లోని తన చిన్ననాటి స్నేహ�
జమ్మూ కశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ లీడర్ (PDP leader).. షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. కేంద్ర ప్రభుత్వం పలు చట్టాలు చేసి దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఎవరైనా కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్ లో స్థలం కొనుగోలు చేయొచ్చని చెప్పింది. దీనిపై పీడీ�