J&K

    కాశ్మీర్ లో ఎవరైనా భూమి కొనుక్కోవచ్చు

    October 28, 2020 / 01:39 PM IST

    Centre throws open J&K for land sale : నిన్న మొన్నటి వరకు పర్యాటక కేంద్రంగా ఉన్న కశ్మీర్‌.. ఇప్పుడు నివాస యోగ్యం కాబోతోంది. జమ్మూ కశ్మీర్‌ అంశంపై కేంద్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. జమ్మూ – కశ్మీర్‌ పూర్తిగా భారత్‌లో అంతర్భాగమని నిరూపించాలని.. కశ్మీ�

    పాక్ ఆఫీసర్ సమాధిని బాగుచేసి డెకరేట్ చేసిన ఇండియన్ ఆర్మీ

    October 16, 2020 / 12:16 PM IST

    శిథిలావస్థకు చేరుకున్న పాకిస్తానీ ఆఫీసర్ సమాధిని బాగుచేయడంతో పాటు డెకరేట్ కూడా చేసింది Indian Army. జమ్మూ అండ్ కశ్మీర్ లోని నౌగం సెక్టార్ లో జరిగిన ఈ ఘటనను ఫొటో రూపంలో పంచుకుంది ఇండియన్ ఆర్మీ. శ్రీనగర్ కు చెందిన చినార్ కార్ప్స్ ఎపితాఫ్ యొక్క ఫొటోన�

    దసరా పండుగకు హిందూ మెజార్టీ ఏరియాలను టార్గెట్ చేయాలనుకుంటున్న పాకిస్తాన్!!

    October 14, 2020 / 11:10 AM IST

    మతపరమైన చిచ్చు పెట్టి విచ్ఛిన్నం చేసేందుకు pakistan దసరా పండుగను వాడుకోనుందని ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. జమ్మూ అండ్ కశ్మీర్ లో హిందువులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో దాడి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్స్ ప్రకారం.. అల్-బదర్, జ�

    పాకిస్తాన్ తప్పుడు చర్యలు.. వాకౌట్ చేసిన అజిత్ దోవల్

    September 16, 2020 / 10:05 AM IST

    అంతర్జాతీయ సమావేశాల్లో భారతదేశానికి వ్యతిరేకంగా ఏదైనా చేయడం, కాశ్మీర్ గురించి జపించడం పాకిస్తాన్ అలవాటు. షాంఘై సహకార సంస్థ (SCO) సభ్యుల జాతీయ భద్రతా సలహాదారుల ముఖ్యమైన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాకిస్తాన్ దుశ్చర్యలకు భారత జాతీయ భద్రతా సల�

    70 ఏండ్ల తర్వాత..ఆ గ్రామానికి కరెంటు వచ్చింది..ఎక్కడో తెలుసా

    July 24, 2020 / 07:57 AM IST

    స్వతంత్రం వచ్చి 70 ఏండ్లు కావొస్తోంది. అప్పటి నుంచి కరెంటు లేక చీకట్లో మగ్గిన ఆ గ్రామ ప్రజలు ప్రస్తుతం ఫుల్ ఖుష్ అవుతున్నారు. కొన్ని ఏళ్ల తర్వాత..బల్బు జిగేల్ చూసి ఎంతో ఆనంద పడుతున్నారు. స్విచ్చాన్ చేయడంతో బల్బు వెలుగులతో తమ ఇళ్లు ఉండడం చూసిన గ

    జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్ : ఇద్దరు ఉగ్రవాదులు హతం

    June 23, 2020 / 02:29 AM IST

    జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.  పుల్వామా జిల్లాలోని బండోజా ఏరియాలో ఉగ్రవాదులకు భద్రతా దళాలకు మధ్య  మంగళవారం తెల్లవారుఝూమున  5గంటలనుంచి  ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఇప్పటివరకు ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్య

    సున్నితంగా తిప్పికొట్టిన ఐఏఎస్ ఆఫీసర్.. మళ్లీ ప్రభుత్వంతో పని చేయను

    April 10, 2020 / 03:53 PM IST

    మాజీ ఐఏఎస్ అధికారి కణ్నన్ గోపీనాథన్ ను మరోసారి భారత ప్రభుత్వం విధుల్లోకి చేరమంటూ ఆహ్వానించినప్పటికీ సున్నితంగా తిప్పికొట్టారు. కరోనా వైరస్ మహమ్మారి విధుల నేపథ్యంలో వెంటనే జాయిన్ అవ్వాలని ప్రభుత్వం నుంచి ఆయనకు ఆర్డర్ వెళ్లింది. 8నెలల క్రి�

    అప్పటివరకు 3జీ, 4జీ సేవలు బంద్

    February 16, 2020 / 01:51 AM IST

    నిఘా వర్గాలు నుంచి వచ్చిన రిపోర్ట్‌ల ప్రకారం 3జీ, 4జీ సేవలను ఫిబ్రవరి 24వ తేదీ వరకు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది జమ్మూ కశ్మీర్. జమ్మూ కాశ్మీర్‌లో హైస్పీడ్ 3 జి, 4 జి ఇంటర్నెట్ సేవలను నిషేధించినట్లు వెల్లడించింది. 2జీ ఇంటర్నెట్ సేవలు, 1400+ వైట్‌�

    మా వ్యవహారాల్లో వేలు పెట్టొద్దు.. టర్కీకి భారత్ స్ట్రాంగ్ కౌంటర్

    February 15, 2020 / 06:57 AM IST

    టర్కీష్ ప్రెసిడెంట్ తయ్యిప్ ఎర్డోగాన్ జమ్మూ కశ్మీర్‌పై కామెంట్లు చేసి చివాట్లు తిన్నాడు. శుక్రవారం పాకిస్తాన్‌లో పర్యటించిన ఎర్డోగాన్ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో మీటింగ్‌లో పాల్గొన్నారు. ఇందులో భాగంగానే కశ్మీర్ విషయంలో ఏదైనా సహ�

    ‘కశ్మీర్‌లో డర్టీ పిక్చర్లు చూడటానికే ఇంటర్నెట్’

    January 19, 2020 / 07:32 AM IST

    కశ్మీర్ ప్రజలకు ఇంటర్నెట్ ఆపేయడమే కాకుండా అక్కడ కేవలం డర్టీ పిక్చర్లు (బూతు సినిమాలు) చూడటానికే వాడతారనే విమర్శలు చేశాడు నీతి అయోగ్ సభ్యుడు వీకే సారస్వత్. కశ్మీర్ వెళ్లడానికి రాజకీయ నాయకులు ఎందుకు అంత ఇంటరెస్ట్ చూపిస్తున్నారో అర్థం కావడం �

10TV Telugu News