-
Home » JNTU
JNTU
ఇదెక్కడి ర్యాగింగ్ రా సామీ.. ఇద్దరు అబ్బాయిలకు పెండ్లి.. ఏం చెస్తున్నార్రా మీరు..!
ragging incident : జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లి జేఎన్టీయూలో ర్యాగింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. సీనియర్లు ర్యాగింగ్ పేరుతో
అతి త్వరలో ఏపీ ఈఏపీసెట్ పరీక్ష ఫలితాలు విడుదల
AP EAPCET Results : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాలేజీల్లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రోగ్రామ్లలో సీట్లు కేటాయిస్తారు. పరీక్షలో అర్హత సాధించిన తర్వాత, అభ్యర్థులు ఈ కింది కోర్సులలో ప్రవేశం పొందుతారు.
AP EAPCET-2023: మే 15 నుంచే ఏపీ ఈఏపీసెట్-2023.. వివరాలివిగో
రాష్ట్ర వ్యాప్తంగా 3,37,733 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారు.
JNTU New Policy : బీటెక్లో బ్రేక్ స్టడీ..ఏడాది ఆపేసి మళ్లీ చదువుకొనే అవకాశం
జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ బీటెక్ విద్యార్థులకు గుడ్ న్యూస్ తెలిపింది. జేఎన్ టీయూ మరో కొత్త విధానం తీసుకొచ్చింది. బ్రేక్ స్టడీ విధానాన్ని తీసుకొచ్చింది.
AP EAPCET : ఇంజినీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్
2021-22 విద్యా సంవత్సరానికి నిర్వహించే.. ఇంజనీరింగ్ పరీక్షలు నేటి నుంచి 25వ తేదీ వరకు జగరనున్నాయి.
JNTU: ఒకేసారి రెండు డిగ్రీలు.. ఈ ఏడాది నుండే అమలు!
జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (JNTU) డిగ్రీ విద్యలో సరికొత్త విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటి వరకు విద్యార్థులు ఒకసారి ఒకే డిగ్రీని మాత్రమే అభ్యసించే వీలుండగా ఇకపై ఒకేసారి రెండు డిగ్రీలు చదివేలా కొత్త విధానాన్ని తీస
CM Jagan : సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం, ఆ కాలేజీలకు ప్రత్యేకాధికారాలు రద్దు, తల్లుల ఖాతాల్లో నగదు
విద్యారంగంలో ఏపీ సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అటానమస్ కాలేజీలకు ప్రత్యేకాధికారాలను రద్దు చేశారు. అటానమస్ కాలేజీల్లో నిర్వహించే పరీక్షల విధానంలో మార్పులు చేయాలని ఆదేశించారు.
పరీక్షల్లో అక్రమాలకు చెక్
తెలంగాణ ఎంసెట్ ఫలితాలు..పరీక్ష రాయలేదు..కానీ ర్యాంకు వచ్చింది
Manipulation in Telangana EAMCET Ranks : తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో మళ్లీ గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈసారి కూడా ఉన్నత విద్యామండలి తీరు మార్చుకోలేదు. ఎంసెట్ ర్యాంకుల కేటాయింపుల్లో మళ్లీ అవకతవకలు జరిగాయి. ఎంసెట్లో కటాఫ్ మార్కులు వచ్చినా.. ఇంటర్లో అన్ని సబ్జెక్టు
నేటి నుంచి తెలంగాణ ఎంసెట్
నేటి నుంచి జరిగే తెలంగాణ ఎంసెట్కు హైదరాబాద్ జేఎన్టీయూ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 18 జోన్ల పరిధిలోని 94 కేంద్రాల్లో ఎంసెట్ నిర్వహిస్తారు. ఇంజినీరింగ్ విభాగంలో లక్షా 42 వేలకు మందికి పైగా విద్యార్థులు హారజరుకానున్నారు. ఒక్క ని