-
Home » JNUATTACKS
JNUATTACKS
JNU ఘటన ‘ఫాసిస్ట్ సర్జికల్ స్ట్రైక్’ : మమతా బెనర్జీ
ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (JNU) క్యాంపస్లో ఆదివారం జరిగిన హింస ‘ఫాసిస్ట్ సర్జికల్ స్ట్రైక్’ అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. ఢిల్లీ పోలీసులు సీఎం అరవింద్ కేజ్రీవాల్ కింద లేరనీ పోలీస్ శాఖ కేం�
JNU అధికారులతో MHRD మీటింగ్
ఢిల్లీలోని జవహార్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (JNU)లో విద్యార్థులపై జరిగిన దాడిని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ (MHRD) తీవ్రంగా ఖండించింది. దీనిని ఏమాత్రం సహించేది లేదని హెచ్చరించింది. వెంటనే దీనిపై మీటింగ్ ఏర్పాటు చేసింది. జేఎన్యూ రిజిస్ట్రా�
JNUలో ఉండాలంటేనే భయమేస్తోంది అందుకే వెళ్లిపోతున్నా : PHD స్టూడెంట్
ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(JNU)లో ఉండాలంటే భయమేస్తోందని ఇది యూనివర్శిటీయా లేక వీధి గూండాలా రాజ్యమా అనిపించేలా ఉందని..భయంతో క్షణమొక యుగంలా గడపాల్సి వస్తోందని అందుకే తాను వర్శిటీ నుంచి వెళ్లిపోతున్నాననీ ఓ పీహెచ్ డీ విద్యార్ధి�
JNUలోకి ముసుగు వ్యక్తులు ఎలా వచ్చారు?విద్యార్ధులపై దాడి..దర్యాప్తు జరపాల్సిందే
జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(JNU)లోకి ముసుగు ధరించిన దుండగులు ఎలా వచ్చారు?వాళ్లను లోపలికి ఎవరు రానిచ్చారు? ఎలా వచ్చారు? అనే విషయంపై సమగ్రమంగా దర్యాప్తు జరిపించారని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్ డిమాండ్ చేశారు. JNUలో హింసను కొంతమంది కుట్�
JNU పరువు తీస్తున్నారు : కాంగ్రెస్,కమ్యూనిస్టులు వర్శిటీల్లో హింసను సృష్టిస్తున్నాయి
జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనపై కేంద్ర మంత్రులు తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. వర్శిటీల్లో రాజకీయాలు తగవని విద్యార్ధుల భవిష్యు్త్తును కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్థం క�
విద్యార్ధులకు వర్శిటీలోనే రక్షణ లేకపోవటం దారుణం : సీఎం కేజ్రీవాల్ ఎమర్జన్సీ మీటింగ్
జెఎన్యులో హింసాకాండపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయంలోనే విద్యార్ధులకు రక్షణ లేకపోతే ఇంకెక్కడ వారి సురక్షితంగా ఉండగలరు అని ప్రశ్నించారు. విద్యార్ధులపై దాడులు చేస్తుంటే ఈ దేశం ఎలా అభివృద్ధి చెందుతుందని &nbs
JNUలో దుండగుల బీభత్సం : ఐరన్ రాడ్లతో విద్యార్థులు, లెక్చరర్లపై దాడి
ఢిల్లీలోని జేఎన్ యూలో దుండగులు బీభత్సం సృష్టించారు. ఐరన్ రాడ్లతో ప్రవేశించి విధ్వంసం సృష్టించారు.