Home » jobs
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఆయా పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ, బీటెక్, మాస్టర్స్ డిగ్రీ , మెడికల్ పీజీ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి.
అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. రీసెంట్ పాస్ పోర్ట్ సైజు ఫోటోతో పాటు పూర్తిచేసిన దరఖాస్తు, ఇతర సర్టిఫికెట్ కాఫీలను మే 9, 2022 తేదిలోపు పంపాల్సి ఉంటుంది.
దరఖాస్తు రుసుముగా రూ. 850 రుసుము చెల్లించాలి. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు పీజు చెల్లించాలి. ఎస్.సి, ఎస్టీ ,దివ్యాంగుల అభ్యర్థులకు దరఖాస్తు రుసుము 175 రూపాయలుగా నిర్ణయించారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 28 సంవత్సరాల లోపు ఉండాలి. ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు 24,500 నుండి 90,000రూ వరకు వేతనంగా లభించే అవకాశం ఉంది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 20 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపిక విధానం విషయానికి వస్తే రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు, ఇంటర్వ్యూ, పర్సనాలిటీ టెస్ట్ అధారంగా ఎంపిక చేస్తారు.
తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సాధారణ పరిపాలన శాఖ Judicial Services లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల్లో ఎంట్రీ లెవల్ జిల్లా జడ్జిల ఖాళీ
అభ్యర్ధుల ఎంపిక విధానానికి సంబంధించి రాత పరీక్ష అధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. పరీక్ష పూర్తిగా అబ్జెక్టీవ్ విధానంలో ఉంటుంది. మొత్తం 600 మార్కులకు పరీక్ష ఉంటుంది.
: భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన న్యూడిల్లీ ప్రధాన కేంద్రంగా ఉన్న CRIS లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ లో మొత్తం
అభ్యర్ధులకు నెలకు 35 వేల రూపాయలు వేతనంగా చెల్లిస్తారు. ఆసక్తి , అర్హత కలిగిన అభ్యర్ధులు ఏప్రియల్ 20, 2022వ తేదిన జరగనున్న ఇంటర్వ్యూకి నేరుగా హాజరుకావాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజుగాను ఓసీ అభ్యర్ధులు 500రూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్ధులు 300రూ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. పీడబ్ల్యూడీ వారికి ఫీజు చెల్లింపులో మినహాయింపు ఉంది.