Home » jobs
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్ధుల విద్యార్హతలకు సంబంధించి పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
అభ్యర్ధుల వయస్సు 18 ఏళ్ల నుండి 44 ఏళ్ల మధ్య ఉండాలి. ఫీజు వివరాలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూసీ, పీడబ్ల్యూడీ, అభ్యర్థుకు రూ. 250 దరఖాస్తు రుసుం చెల్లించాలి.
ఎంపికైన అభ్యర్ధులకు నెలకు రూ.20,000ల నుంచి రూ.42,000ల వరకు వేతనంగా చెల్లిస్తారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో డిప్లొమా, బీటెక్, ఎమ్మెస్సీ, పీహెచ్డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
South East Central Railway నాగ్ పూర్ డివిజన్ పరిధిలో 1044 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ట్రేడ్ లవారిగా ఖాళీల వివరాలను పరిశీలిస్తే నాగ్ పూర్ డివిజన్ లో 980 ఖాళీలు, మోతీబాగ్ వర్క్ షాప్ నాగ్ పూర్ లో 64 ఖాళీలు ఉన్నాయి.
అభ్యర్ధులు దరఖాస్తులను ఆన్ లైన్ విధానంలో పంపాల్సి ఉంటుంది. అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, పని అనుభవం, ఇంటర్వ్యూ అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
పోస్టుల వారీగా ఖాళీల వివరాలకు సంబంధించి అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ 70 ఖాళీలు, సబ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ 201 ఖాళీలు, జూనియర్ లైన్ మెన్ 1000 ఖాళీలు ఉన్నాయి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 30 నుండి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. టైపింగ్ స్సీడ్ తో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి. ఇంటర్యూ అధారంగా అభ్యర్ధుల ఎంపిక ఉంటుంది.
అభ్యర్ధులు దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తులకు చివరి తేది జూన్ 6, 2022గా నిర్ణయించారు.
ఈనోటిపికేషన్ ద్వారా మొత్తం 12 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల్లో డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి.
అభ్యర్ధుల విద్యార్హతల విషయానికి వస్తే ఆయా పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్ లో జేఆర్ ఎఫ్ పోస్టులకు బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్,ఎమ్మెస్సీ, పీహెచ్ డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.