Home » jobs
: భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన న్యూడిల్లీ ప్రధాన కేంద్రంగా ఉన్న CRIS లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ లో మొత్తం
అభ్యర్ధులకు నెలకు 35 వేల రూపాయలు వేతనంగా చెల్లిస్తారు. ఆసక్తి , అర్హత కలిగిన అభ్యర్ధులు ఏప్రియల్ 20, 2022వ తేదిన జరగనున్న ఇంటర్వ్యూకి నేరుగా హాజరుకావాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజుగాను ఓసీ అభ్యర్ధులు 500రూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్ధులు 300రూ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. పీడబ్ల్యూడీ వారికి ఫీజు చెల్లింపులో మినహాయింపు ఉంది.
అభ్యర్ధుల వయస్సు 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపిక విధానానికి సంబంధించి రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ అధారంగా అభ్యర్ధుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
అభ్యర్ధుల విద్యార్హతలకు సంబంధించి గ్రాడ్యుయేషన్ , బీఈ, బీటెక్, ఎంబీఏ, పీజీడీబీఏ, సీఏ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. పని అనుభవం కలిగి ఉండాలి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి.
విప్రో ఇన్ క్లూజన్ అండ్ డైవర్శిటీ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ లో భాగంగా వివిధ కారణాల వల్ల కెరీర్ కు కొంతకాలంగా దూరంగా ఉన్న మహిళలను తిరిగి ఉద్యోగ అవకాశం కల్పించనున్నారు.
జాబ్ సాధించిన పిల్లల పేరెంట్స్కు విజ్ఞాన్ వర్సిటీ సత్కారం
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ, బీటెక్, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.