JODHPUR

    Asaram Bapu : జోథ్‌పూర్ ఎయిమ్స్‌లో చేరిన ఆశారాం బాపు

    November 6, 2021 / 06:50 PM IST

    మైనర్ బాలికపై లైంగికదాడి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూ తీవ్ర అస్వస్ధతకు గురయ్యారు.

    Rajasthan : పుట్టింటికి వెళ్తానన్న భార్య..ముక్కు కోసి పడేసిన భర్త

    September 11, 2021 / 09:40 PM IST

    అగ్ని సాక్షిగా ప్రమాణం చేసిన భర్త..భార్య ముక్కును కోసి పడేశాడు. పుట్టింటికి వెళుతానని అనడమే ఆమె చేసిన తప్పు.  ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

    Asha Kandra : రోడ్లు ఊడ్చే స్వీపర్..నేడు డిప్యూటీ కలెక్టర్

    July 16, 2021 / 02:57 PM IST

    అనుకున్నదే తడవుగా ఒకవైపు స్వీపర్ గా రోడ్లు ఊడ్చే ఉద్యోగం చేస్తూనే కష్టపడి చదువుకుంది. డిగ్రీ విద్యను పూర్తి చేసింది.

    ఈ 9ఏళ్ల చిన్నారికి గెలవటమే అలవాటు :పూజా బిష్ణోయ్ ప్రతిభకు ప్రధానితో సహా ప్రముఖుల ప్రశంసలు

    January 21, 2021 / 12:43 PM IST

    jodhpur sports wonder kid of india athlete pooja vishnoi : తొమ్మిదేళ్ల చిన్నారి అంటే ఆటలు పాటలు..స్కూల్ కెళ్లటం బుద్ధిగా చదువుకోవటం వరకే ఉంటారు ఆ వయస్సు పిల్లలు. కానీ రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ కు చెందిన తొమ్మిదేళ్ల పూజ బిష్ణోయ్ అనే అమ్మాయికి మాత్రం పరుగులు పెట్టటమే పని.. ఆ పరుగ

    భర్త జీతం ఎంతో తెలుసుకునే హక్కు భార్యకు ఉంది : CIC

    November 20, 2020 / 10:22 AM IST

    jaipur wife has every right to know husband salary  : ఆడవాళ్ల వయస్సు..మగవారి జీతం అడక్కూడదని సామెత. ఇప్పుడది కుదరదు. భార్యాభర్తలిద్దరూ కలిసి కుటుంబం కోసం కష్టపడుతున్న రోజులివి. అటువంటిది వారిద్దరికి వచ్చే మొత్తం ఆదాయం (జీతం కూడా) ఎంతో ఒకరికొకరు తెలుసుకుంటేనే కదా దానికి తగి�

    గోడ కూలి 8మంది కూలీలు మృతి

    November 11, 2020 / 09:24 AM IST

    8 Dead After Under-construction Building Wall Collapses in Jodhpur రాజ‌స్థాన్‌ లో నిర్మాణంలో ఉన్న ఓ ఫ్యాక్టరీ గోడ కూలి ఎనిమిది మంది కార్మికులు మ‌ర‌ణించారు. జోధ్‌పూర్‌ లోని బ‌స్ని పారిశ్రామిక వాడ‌లో నిన్న రాత్రి పొద్దుపోయిన త‌ర్వాత నిర్మాణంలో ఉన్న గోడ కూలింది. దీంతో ఎనిమిది మంది కూ�

    యమ్మీ..యమ్మీ, నాన్ రోటీ మాస్క్..కరోనా కోఫ్తా కర్రీ

    August 2, 2020 / 10:55 AM IST

    కరోనా కర్రీ ఏందిరా బాబు..అనుకుంటున్నారా ? దిక్కుమాలిన ఈ వైరస్ బారిన పడి ఎంతో మంది చనిపోతుంటే..కర్రీ అని తిట్టుకోకండి. ప్రపంచంలో ఏదైనా జరిగిందంటే..దానిని క్యాష్ చేసుకోవాలని అనుకుంటుంటారు కొంతమంది వ్యాపారులు. ప్రస్తుతం కరోనా వైరస్ పోలినట్లుగా

    కరోనా యోధులకు వైరస్ సోకకుండా రక్షణ కవచం.. ఆవిష్కరించిన ఎయిమ్స్

    July 8, 2020 / 05:48 PM IST

    కోవిడ్-19 మహమ్మారితో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది ముందు వరసలో నిల్చొని పోరాడుతున్నారు. ఈ క్రమంలో వారు కూడా వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ సమయంలో రిస్క్ కండిషన్లలో పనిచేస్తున్న కొవిడ్ యోధులు ఇన్‌ఫెక్షన్ బారిన పడకుం�

    AIMS ఫ్రీ సర్జరీ : అతుక్కు పుట్టిన కవలలకు ఆపరేషన్ సక్సెస్!

    January 28, 2020 / 01:04 AM IST

    రాజస్థాన్‌లో అతుక్కు పుట్టిన కవల పిల్లలను జోధాపూర్ ఎయిమ్స్ వైద్యులు విజయవంతంగా ఆపరేషన్ చేసి వేరుచేశారు. నాలుగు గంటల పాటు ఆపరేషన్ నిర్వహించిన అనంతరం ఉదరం, పొట్ట అతుక్కుని పుట్టిన కవల పిల్లలను విడదీశారు. పుట్టిన ఇద్దరు పిల్లలు కలిపి మూడు కి�

    బహదూర్ కి బైబై….చరిత్రగా మిగలనున్న కార్గిల్ విజేత మిగ్-27

    December 26, 2019 / 10:31 AM IST

    ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో నాలుగు దశాబ్దాల పాటు ముఖ్య పాత్ర పోషించిన శక్తివంతమైన మిగ్-27 యుద్ధ విమానాలు ఇక కనుమరుగైపోతున్నాయి. ప్రస్తుతం భారత వైమానిక దళంలో ఉన్న ఏడు మిగ్-27విమానాలు శనివారం నుంచి ఇక కనుమరుగైపోనున్నాయి. 1999 కార్గిల్ యుద్ధసమయంలో ఆపర�

10TV Telugu News