Home » JODHPUR
చెట్లను పూజించడం.. జంతువులను పూజించడం చూసాం.. సెలబ్రిటీలకు గుడి కట్టడం కూడా చూసాం.. రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్కి గుడి కట్టి దేవతలా ఆరాధిస్తున్నారు అక్కడి ప్రజలు.. ఆశ్చర్యంగా ఉందా? చదవండి.
బాధితురాలు అందించిన సమాచారం ఆధారంగా ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే, తప్పించుకునే క్రమంలో నిందితుల్లో ఇద్దరి కాళ్లు విరిగిపోయాయని, మరొకరికి గాయలయ్యాయని దుహాన్ డీసీపీ పేర్కొన్నారు.
సినిమా కథను మించిన ట్విస్టులు ఉన్న యువతి ప్రేమ వ్యవహారం ఒకటి రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో వెలుగులోకి వచ్చింది.
మ్యాజిక్ చేసైనా డబ్బులు సంపాదిస్తా.. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇది బీజేపీకి కౌంటరా?
రాజస్థాన్, లూని నదీ ప్రాంతం, పన్నెసింగ్ నగర్కు చెందిన కొందరు యువకులు ఒక చింకారా (జింక)ను చంపి, చెట్టుకు వేలాడదీశారు. తర్వాత దాని చర్మం వొలిచి, మాంసం తీశారు. అనంతరం ఈ మాంసాన్ని వండుకుని విందు చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వాళ
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి సంబంధిత స్పెషలైజేషన్లో మెడికల్ పీజీ ఎంఎస్, ఎండీ, డీఎన్బీ, ఎండీఎస్, పీహెచ్డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాల
ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో నలుగురు మరణించారు. మరో 16 మంది గాయపడ్డారు. అక్రమంగా ఎల్పీజీ సిలిండర్ నుంచి గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగింది.
పెళ్లి జరిగినప్పుడు ఆమె వయసు 1. ఏమీ తెలియని పసితనంలో, 20 ఏళ్ల క్రితం జరిగింది ఈ పెళ్లి. దీంతో తమ కుమారుడితో కాపురం చేయాలని అత్తమామలు ఆ యువతిని వేధించారు. దీనికి ఇష్టంలేని ఆ యువతి ఎన్జీవో సాయంతో కోర్టును ఆశ్రయించింది.
దేశసేవలో ప్రాణాలు అర్పించిన సోదరుడు విగ్రహానికి రాఖీ కట్టింది ఓ మహిళ. సైనికుడి దుస్తుల్లో తుపాకీ చేతబట్టి ఉన్న సోదరుడి విగ్రహానికి ఒక మహిళ రక్షాబంధన్ రోజున రాఖీ కట్టింది. ఆ వ్యక్తి పేరు షాహీద్ గణపత్ రామ్ కద్వాస్రా.
రాజస్థాన్లోని జోద్పూర్కు చెందిన వ్యక్తి 63 రూపాయి నాణేలు మింగేశాడు. జులై 27న తీవ్రమైన కడుపు నొప్పితో హాస్పిటల్ లో చేరాడు. వైద్య పరీక్షలు నిర్వహించి అతని కడుపులో మెటల్స్ ఉన్నట్లు తెలిసింది. ఎక్స్రే నిర్వహించగా 63 రూపాయి కాయిన్లు ఉన్నట్లు త�