Home » join
ఓ వైపు మధ్యప్రదేశ్ లో అధికార కాంగ్రెస్ పార్టీని ఆపరేషన్ కమలం ఉక్కిరిబిక్కిరిచేస్తున్న సమయంలో గుజరాత్ లో విపక్ష కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్ తగలనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. 13మంది గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో ఉన్నా�
కడప జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్ తగలబోతుంది. టీడీపీకి చెందిన సీనియర్ నేతలు ఆ పార్టీని వీడనున్నారు.
కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్ లో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. పీడీపీ మాజీ నేత, గతంలో రెండుసార్లు మంత్రిగా పనిచేసిన సైయద్ అల్టాఫ్ బుఖారి ఇవాళ(మార్చి-8,2020)శ్రీనగర్లో జమ్మూకశ్మీర్ అప్నీ పార్టీ(జేకేఏపీ)ని లాంఛనంగా ప్రారంభించారు. �
తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యపై విద్యార్థులు ఆసక్తి చూపటం లేదు. ప్రస్తుతం ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్న కోర్సులకే తల్లిదండ్రులు, విద్యార్థులు ప్రాధాన్యం ఇస్తున్నారు.
అవును..షాహిన్బాగ్లో కూర్చొంటే..రూ. 1000తో పాటు బిర్యానీ, టీ, మిల్క్, అప్పుడప్పుడు స్వీట్స్ కూడా ఇస్తారు. అని వచ్చిన మెయిల్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది నిజమని కొంతమంది అంటున్నారు..మరికొంతమంది మాత్రం..బూటకమని వెల్లడిస్తున్నారు. తప్పుడు
గద్వాల జిల్లా మున్సిపాలిటీలో టీఆర్ఎస్ లో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు చేరారు. మున్సిలప్ బరిలో ఇంటిపెండెంట్ అభ్యర్థులుగా గెలుపు సాధించిన ముగ్గురు అభ్యర్థులు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుని కారు ఎక్కనున్
TDPకి దెబ్బల మీద దెబ్బలు తగులుతున్నాయి. పార్టీ నుంచి పలువురు చేజారిపోతున్నారు. తాజాగా అనంతపురం జిల్లాలో పరిటాల అనుచరుడు పోతుల సురేష్, ఆయన సతీమణి ఎమ్మెల్సీ సునీత పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు. టీడీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా ర�
మూడు రాజధానుల బిల్లుపై కీలక సమయం వేళ టీడీపీకి షాక్ ఇచ్చిన ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ వైసీపీలో చేరుతారా ? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆయనతో వైసీపీ నేతలు చర్చలు జరుపుతున్నారు. 2020, 21వ తేదీ మంగళవారం శాసనసభలో ఆమోదం పొందిన 3 రాజధానులు, CRD
ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ ఛైర్మన్ కారెం శివాజీ వైసీపీలో చేరారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీలో చేరారు.
సిరిసిల్లలో 288 మంది ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరేందుకు ముందుకొచ్చారు. ప్రభుత్వం ఆదేశిస్తేనే విధుల్లోకి తీసుకుంటామని డిపో మేనేజర్ స్పష్టం చేశారు.