Home » join
Urmila Matondkar : రంగేళీ ఊర్మిళా శివసేన పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. సోమవారం ఆమె శివసేన పార్టీలో లాంఛనంగా చేరుతారంటూ ముంబై మీడియాలో వార్తలు వస్తున్నాయి. శివసేన తరఫున గవర్నర్ కోటాలో శాసనమండలికి ఊర్మిళాను పంపిస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయ
Swamy Gowd joined BJP : తెలంగాణ శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ బీజేపీలో చేరారు. బుధవారం బీజేపీ అధ్యక్షులు జేపీ నడ్డా సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. జేపీ నడ్డా సమక్షంలో పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా స్వామిగౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల �
leaders joining bjp : గ్రేటర్ ఎన్నికల వేళ బీజేపీలోకి వలసలు భారీగా పెరుగుతున్నాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్లలోని అసంతృప్తులను, టికెట్లు రాని బలమైన నేతలను కమలం పార్టీ తన కండువా కప్పి ఆహ్వానిస్తోంది. దుబ్బాక అసెంబ్లీ విజయంతో ఊపుమీదున్న బీజేపీ.. గ్రేటర్లో పా�
Eknath Khadse Quits BJP For NCP మహారాష్ట్రలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. బీజేపీ సీనియర్ నాయకుడు ఏక్నాథ్ ఖడ్సే.. ఆ పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీకి తాను రాజీనామా చేయడానికి మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కారణమని ఈ సందర్భంగా ఏక్నాథ్ ఖడ్సే తెలిపారు. దేవేంద్ర �
అదృష్టం అంటే అప్పలరాజుదే.. తొలిప్రయత్నంలోనే వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యేగా ఏడాది పూర్తికాగానే మంత్రి పదవి చేపడుతున్నారు. యువ ఎమ్మెల్యేగా శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన అప్పలరాజు మంత్రిగా ఉత్తరాంధ్రలో చక్�
మహారాష్ట్రలో కరోనా కేసులు 1000 దాటిన నేపధ్యంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు సీఎం ఉద్దవ్ ఠాక్రే. మెడికల్ ఫీల్డ్ లో,నర్సస్,వార్డ్ బాయ్స్ అనుభవం కలిగిన రిటైర్డ్ ఆర్మీ సిబ్బంది అందరూ మరియు ట్రెనింగ్ పూర్తి చేసుకొని ఆ పనిలో చేరుకుండా వేరే కారణా�
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తన 72 సంవత్సరాల అనుభవించిన చరిత్రలో ఎక్కువ ఒత్తిడికి లోనవుతోంది. భవిష్యత్ మహమ్మారిని నివారించడానికి ప్రత్యక్ష జంతు మార్కెట్లను మూసివేయాలని భావిస్తోంది.
వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ బాగా పనిచేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీకి వరుస షాక్ల మీద షాకులు తగులుతున్నాయి. ఓ వైపు ప్రభుత్వంపై ఆ పార్టీ అధినేత విమర్శలు, ఆరోపణలతో బిజీ బిజీగా ఉంటే..మరోవైపు పార్టీకి చెందిన కీలక నేతలు జంప్ అవుతున్నారు. తాజ�
ఏపీలో తెలుగుదేశం పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్తో ఆ పార్టీ విలవిల్లాడుతోంది.
మధ్యప్రదేశ్ లో 21మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాజీనామా చేసినవారిలో ఆరుగురు మంత్రులు కూడా ఉన్నారు. రాజీనామాలు చేసిన వారిలో 19మంది ప్రస్తుతం బెంగళూరు శివార్లలోని ఓ రిసార్ట్ లో ఉన్న విషయం తెలిసిం