-
Home » joining
joining
జూన్ 8న కాంగ్రెస్లోకి పొంగులేటి, జూపల్లి!
జూన్ 8న కాంగ్రెస్లోకి పొంగులేటి, జూపల్లి!
Andhra pradesh : కన్నా బలమైన లీడర్ అంటూ బాబు కితాబు .. అంత సీన్ లేదంటున్న నాని
Andhra pradesh : మాజీ మంత్రి..ఏపీ బీజేపీ మాజీ అధ్యయుడు కన్నా లక్ష్మీనారాయణ కాషాయ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి సమక్షంలో టీడీపీలో చేరారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో కన్నాకు చంద్రబాబు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించ�
Chaitanya Mahila Sangham Former Member Radhika : చైతన్య మహిళా సంఘం మాజీ సభ్యురాలు రాధిక కీలక ప్రకటన..మావోయిస్టు పార్టీలో చేరుతున్నట్టు లేఖ విడుదల
చైతన్య మహిళా సంఘం మాజీ సభ్యురాలు రాధిక మిస్సింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మావోయిస్ట్ పార్టీలో చేరుతున్నట్లు ఆమె లేఖ విడుదల చేసింది. తనను ఎవరూ ప్రలోభాలకు గురిచేయలేదని.. స్వచ్ఛందంగానే మావోయిస్ట్ పార్టీలో చేరుతున్నానని లేఖలో పే�
TDP Chandrababu Respond : ఎన్డీఏలో చేరుతున్నామన్న వార్తలపై వాళ్లే సమాధానం చెప్పాలి : చంద్రబాబు
ఎన్డీఏలో చేరుతున్నామంటూ వస్తున్న వార్తలపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పందించారు. ఎన్డీఏలో చేరబోతున్నామంటూ జరుగుతున్న ప్రచారంపై అలా ప్రచారం చేసేవాళ్లే సమాధానం చెప్పాలన్నారు. దీనిపై తానైతే ఇప్పుడేమీ స్పందించనని చెప్పారు. ఆనాడు ఎన్డీఏ �
Afghanistan Taliban : తాలిబాన్లతో చేతులు కలుపుతున్న బంగ్లాదేశ్ యువకులు..ఇండియా మీదుగా అఫ్ఘానిస్తాన్ వెళ్లేలా ప్రయత్నం
తాలిబన్లతో చేతులు కలిపేందుకు కొంతమంది బంగ్లాదేశ్ యువకులు ప్రయత్నిస్తున్నారు. భారత్ మీదుగా అఫ్ఘానిస్థాన్లో ప్రవేశించి తాలిబన్లలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు.
Birbhum BJP Workers : శానిటైజర్ లో శుద్ధి చేసుకుని మరీ టీఎంసీలో చేరిన బీజేపీ కార్యకర్తలు
పశ్చిమ బెంగాల్ లో బీజేపీ నుంచి తృణమూల్ కాంగ్రెస్ లోకి మూకుమ్మడి వలసలు జోరందుకున్నాయి.
అందరి కళ్లు ఆయనవైపే, విజయం సాధిస్తారా ?
మెట్రోమ్యాన్... పెట్రో రేట్లు.. ఓట్లు కురిపిస్తాయా... అనే సందేహం కమలనాథుల్లోనూ కనిపిస్తోంది. దీంతో.. మళ్లీ వ్యూహాలకు పదునుపెట్టారు.
బీజేపీలో చేరిన 24 గంటల్లోనే ఏకంగా రాజకీయాలకే గుడ్ బై, మాజీ ఫుట్ బాల్ ప్లేయర్ సంచలన నిర్ణయం
వెస్ట్ బెంగాల్ కు చెందిన భారత్ ఫుట్ బాల్ మాజీ క్రీడాకారుడు మెహ్తాబ్ హుస్సేన్ యూటర్న్ తీసుకున్నాడు. ఏకంగా రాజకీయాలకే గుడ్ బై చెప్పాడు. బీజేపీలో చేరి 24 గంటలు కూడా గడవకముందే పాలిటిక్స్ నుంచి క్విట్ కావడం సంచలనంగా మారింది. భారత ఎక్స్ పుట్ బాలర్ �
బీజేపీలో చేరికపై సచిన్ పైలట్ క్లారిటీ
కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బహిరంగంగా తిరుగుబాటు చేసిన తరువాత తన రాజకీయ భవిష్యత్తు గురించి అనేక ఊహాగానాలు వచ్చాయని, తాను బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు వచ్చాయని, అయితే తాను బీజేపీలో చేరడం లేదని సచిన్ పైలట్ పునరుద్ఘాటించారు. సచిన్ పైలట్…జ్�
తిరుపతిలో కరోనా : రుయాలో చేరిన ఇద్దరు విదేశీయులు
తెలుగు రాష్ట్రాల్లో కరోనా భయం వీడడం లేదు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారిలో ఈ వైరస్ లక్షణాలు కనబడడంతో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. తిరుపతిలో కొన్ని రోజులుగా కరోనా కలకలం రేపుతోంది. వైరస్ లక్షణాలు కనబడడంతో వీరిని ఆసుపత్రులోని ప్రత్యేక వార్డుల