Home » JP NADDA
హీరో నితిన్ తో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో భేటీ అయ్యారు. వరంగల్ సభ ముగించుకుని నోవాటెల్ చేరుకున్న నడ్డా.. నితిన్ తో భేటీ అయ్యారు. అరగంట నుంచి ఈ ఇద్దరి మధ్య సమావేశం కొసాగుతోంది. వీరిద్దరూ ఏ అంశాలపై చర్చిస్తున్నారనేది పొలిటికల్ సర్కిల్స�
భద్రకాళి అమ్మవారి ఆలయానికి నడ్డా, బండి సంజయ్
బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాకు బిహార్లో చేదు అనుభవం ఎదురైంది. గతంలో తాను చదువుకున్న పట్నా కాలేజీలో సెమినార్ కోసం వెళ్ళిన జేపీ నడ్డాను ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఏ) కార్యకర్తలు అడ్డుకుని చుట్టుముట్టారు. వెనక్కి
దేశంలో బీజేపీ ఒక్కటే జాతీయ పార్టీ. మిగతా పార్టీలు కుటుంబాలు, వంశ పాలనకే పరిమితమయ్యాయి. బీజేపీ దేశం కోసం, ప్రజల ఆకాంక్షల కోసం పనిచేస్తుంది. మనకు పార్టీ ఏం ఇచ్చింది అని కాకుండా, మనం దేశానికి, పార్టీకి ఏమిచ్చామో ఆలోచించాలి.
BJP Executive Meeting : హైదరాబాద్ లో కాషాయ సంబురం నెలకొంది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ నేతలు, కేంద్ర మంత్రులు, వందల సంఖ్యలో బీజేపీ ప్రతినిధులు ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ తరలివస్తున్నారు. బీజే�
హెచ్ఐసీసీ, నోవాటెల్ పరిసర ప్రాంతాలను శత్రుదుర్భేద్యంగా మార్చారు. 2వేల 500 మంది పోలీసులతో పహారా ఏర్పాటు చేశారు. సరైన పాస్లు ఉంటేనే లోనికి అనుమతి ఇస్తారు.
రాష్ట్రపతి ఎన్నికలో మద్దతు అడిగేందుకు దేశంలోని రాజకీయ పార్టీలతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ సంప్రదింపులు జరపనున్నారు.
జనసేన డిమాండ్లపై స్పందించాల్సిన అవసరం లేదన్న నడ్డా
సీఎం జగన్ మోహన్ రెడ్డి తన పాలనతో ఆంధ్ర ప్రదేశ్ను అధోగతి పాలు చేశారని విమర్శించారు బీజేపీ సీనియర్ నేత, ఏపీ సహ ఇన్ఛార్జి సునీల్ దియోధర్. రాష్ట్రాన్ని జగన్ అప్పుల ఊబిలో దింపేశారని అభిప్రాయపడ్డారు.
జనసేన డిమాండ్పై.. తానేమీ చెప్పలేనన్న జీవీఎల్