Home » JP NADDA
Pawan Kalyan Delhi Tour : జనసేనాని పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన ఏపీ రాజకీయాల్లో కాక రేపింది. ఇటీవలే సీఎం జగన్ ఢిల్లీ వెళ్లి వచ్చారు. ఇంతలోనే పవన్ కల్యాణ్ ఢిల్లీ బాట పట్టడం హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ పవన్ ఢిల్లీకి ఎందుకెళ్లారు? పవన్ను పిలిచారా? లేక ఆయనే వెళ�
Pawan Kalyan : వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వని దిశగా చర్చలు జరిగాయన్నారు పవన్. త్వరలోనే ఏపీకి మంచి రోజులు వస్తాయని ఆకాంక్షించారు పవన్.
Pawan Kalyan : ఈ రెండు రోజులపాటు బీజేపీ పెద్దలతో సాగిన చర్చల సత్ఫలితాలు రాబోయే రోజుల్లో ప్రజలకు అందుతాయని పవన్ కల్యాణ్ తెలిపారు.
భారతీయ జనతా పార్టీ(BJP) కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షులను మార్పు చేసింది. నాలుగు రాష్ట్రాలు బీహార్, ఢిల్లీ, రాజస్థాన్, ఒడిశాకు నూతన అధ్యక్షులను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమించారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ న్యూ లుక్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల నిర్వహించిన భారత్ జోడో యాత్రలో, యాత్ర అనంతరం కొద్దిరోజుల వరకు రాహుల్ గాంధీ పొడువాటి గడ్డంతో కనిపించాడు. తాజాగా కేంబ్రి�
ఢిల్లీలో కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్, ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, నిజామాబాద్ ఎంపీ అరవింద్, మాజీ ఎంపీ వివేక్ సమక్షంలో బుధవారం ఆమె బీజేపీలో చేరారు. సాయంత్రం పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నద్దాతో శ్రావణి మర్యాదపూర్వకంగా భేటీ అవుతారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఈటల రాజేందర్ సహా ఇతర నేతలతో మంగళవారం మధ్యాహ్నం ఈ సమావేశం జరిగింది. ప్రజల్లోకి వెళ్లేందుకు ఇప్పుడు చేపడుతున్న కార్యక్రమాలు సరిపోవని, ప్రభుత్వ వైఫల్యాలపై భారీ నిరసనలతో ప్రజల్లోకి వెళ్లాలని అమిత్ షా, జే�
రాబోయే లోక్సభ ఎన్నికలపై పార్టీ అధ్యక్షుడు నడ్డా మాట్లాడుతూ ప్రజలతో సంబంధాలను బలోపేతం చేసుకోవాలని ఎంపీలకు పిలుపునిచ్చారు. ఎంపీలు క్రీడాపోటీలను మెరుగైన రీతిలో నిర్వహించాలన్నారు. సాధారణ బడ్జెట్తో అన్ని వర్గాలు లబ్ధి పొందాయని, ఈ విజయాలతో
ఈ నెల 16న త్రిపురలోని 60 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో బీజేపీ మేనిఫెస్టోను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నద్దా, సీఎం మాణిక్ సాహా గురువారం విడుదల చేశారు. ప్రస్తుతం అక్కడ బీజేపీనే అధికారంలో ఉంది. ఈ ఎన్నికల తర్వాత తిరిగి కొత్�
మోదీ, నద్దా నాయకత్వంలో బీజేపీ రాబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో వచ్చే ఏడాది జరగబోయే లోక్సభ ఎన్నికలు నద్దా ఆధ్వర్యంలోనే జరుగుతాయని స్పష్టమైంది. మరోవైపు ఈ ఏడాది 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంద�