Home » JP NADDA
అమరావతి ల్యాండ్ స్కాంపై విచారణ జరిపిస్తామని బీజేపీ మ్యానిఫెస్టోలో పెట్టారు.. కర్నూలులో హైకోర్టు పెడతామని మ్యానిఫెస్టో హామీ ఇచ్చారు.. ఇప్పుడు టీడీపీతో ఎందుకు కలుస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.
రాష్ట్ర ప్రజల నెత్తిపై జగన్ శఠగోపం పెడుతున్నారని జేపీ నడ్డా విమర్శించారు.
టీడీపీని కలుపుకుంటే జాతీయ స్థాయిలో ఎన్డీఏ బలం పెరుగుతుందన్న భావనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు అధిష్టానం పెద్దలతో చంద్రబాబు భేటీపై తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతలు అయోమయంలో ఉన్నారు.
బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలు ఏకమవుతున్న నేపథ్యంలో ఎన్డీఏను బలపరిచే పనిలో ఆ పార్టీ అధిష్టానం నిమగ్నమైంది. పాత మిత్రులను బీజేపీ మరోసారి దగ్గరకు చేర్చుకుంటోంది.
Andhra Pradesh : 8న విశాఖలో జరిగే బహిరంగ సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొంటారు. 10న తిరుపతిలో జరిగే బహిరంగ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొంటారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ మేనిఫెస్టోను ప్రకటించింది. బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు.
విజయమో.. వీరస్వర్గమో తేల్చుకోవాలన్న స్థాయిలో కర్ణాటకలో పోరాడుతోంది బీజేపీ. ఎట్టిపరిస్థితుల్లోనూ గెలవాలి అన్నదే కాషాయదళం టార్గెట్.
ప్రజాస్వామ్యంలో తమకు సేవ చేసేవారిని ప్రజలే ఎన్నుకుంటారని, ఆశిస్సులు ఇవ్వడానికి నరేంద్రమోదీ ఏమీ దేవుడు కాదని సిద్ధూ అన్నారు. ఈ విషయమై గురువారం ఆయన వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్యం నుంచి పాఠాలు నేర్చుకోవాలని నడ్డాకు సిద్ధరామయ
బుధవారం ఆయన ఢిల్లీకి వెళ్లి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఆయన నివాసంలోనే కలుసుకున్నారు. తన టికెట్ గురించే నడ్డాతో మంతనాలు జరిపినట్లు సమాచారం. అయితే హైకమాండ్ దీనిపై ఏమైనా హామీ ఇచ్చిందా అనే విషయాన్ని మాత్రం షెట్టర్ వెల్లడించలేదు
ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీకి పెద్ద అవకాశంగా దొరికిన మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వరుస ఢిల్లీ పర్యటనలతో బిజీబిజీగా ఉన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో 40 నిమిషాలకు పైగా ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక