Home » JP NADDA
అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్గా బీజేపీ ‘సరళ్ యాప్’ లాంచింగ్ చేసింది. తెలంగాణాలోని 34,867 బూత్లు యాప్లో అనుసంధానం.
జేపీ నడ్డాపై మంత్రి హరీశ్రావు ఫైర్
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రను నేటితో ముగించనున్నారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఈ సభలో పాల్గొనేందుకు వస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2.50 గంటలకు జేపీ నడ్డా హైదరాబాద్, శంషాబాద్ విమానాశ్రయం నుంచి కరీంనగర్ కు �
రాష్ట్రంలోకి కొన్ని కొత్త పార్టీలు చొరబడ్డానికి ప్రయత్నిస్తున్నాయని, అయితే అలా చాలా మంది వచ్చి వెళ్లారని ఆమ్ ఆద్మీ పార్టీని ఉద్దేశించి నడ్డా అన్నారు. అలాంటి వారు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే వచ్చి వెళ్తుంటారని, వారిని హిమాచల్ ప్రదేశ్ ప్రజ
బీజేపీలో చేరి, రాబోయే లోక్సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్లు నటి కంగనా రనౌత్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నద్దా స్పందించారు.
అవినీతిలో కాంగ్రెస్ పార్టీ సృష్టించిన రికార్డులను ఆమ్ ఆద్మీ పార్టీ బద్దలు కొట్టిందని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఆప్ ప్రభుత్వం కుంభకోణాల ప్రభుత్వంగా మారిందని, దాన్ని గద్దెదింపాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇవాళ ఢిల్లీలో బీజ
2018 జూలైలో పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం 2020 జనవరి 20 నుంచి పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు. ఇక.. ఈ యేడాది చివర్లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే యేడాది కర్
విపక్షాలు నోరు తెరిస్తే రాజకీయం చేస్తున్నామని అంటారు. 2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మోదీ, మన్ కీ బాత్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 2014 అక్టోబర్ 3న మొదటి కార్యక్రమం ప్రారంభమైంది. ఇప్పటికి 93 కార్యక్రమాలు పూర్తైంది. ఇన్ని కార్యక్రమాల్లో ఒక�
గత రెండు ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఉన్నప్పుడు సొంతంగా మెజారిటీ సాధించి అధికారంలోకి వచ్చిన బీజేపీ.. ఈసారి మరింత మెజారిటీతో అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తోంది. దానికి సంబంధించి మిగిలన పార్టీల కంటే ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస�
తెలంగాణ పర్యటనలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హీరో నితిన్ ని, మహిళా క్రికెటర్ మిథాలీరాజ్ ని కలిశారు.