Home » Jr Ntr
ఇద్దరు సెలబ్రెటీలు, గురు శిష్యులు, దర్శక దిగ్గజాలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో లో పార్టిసిపెట్ చెయ్యబోతున్నారు..
కరోనా సెకండ్ వేవ్ నుండి దాదాపుగా అన్ని రంగాలు పూర్తిగా కోలుకున్నా.. ఒక్క సినిమా రంగం మాత్రం ఇంకా నిలబడలేకపోతుంది. ఇంతకు ముందులా ధైర్యంగా సినిమాను విడుదల చేసేందుకు..
ఇండియన్ మోస్ట్ అవెయిటెడ్ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ ఎప్పుడప్పుడు థియేటర్లకు వస్తుందా అని సినిమా ప్రేక్షకులంతా ఎదురు చూస్తున్నారు.
ఎన్టీఆర్కి రేసింగ్ బైక్స్, లగ్జరీ కార్లంటే భలే ఇష్టం.. అందుకే ఇటీవల ఇటలీ లంబోర్ఘిని కార్ బుక్ చేశారు..
లాక్డౌన్ కారణంగా వాయిదా పడ్డ సినిమాలు కొత్త రిలీజ్ డేట్స్ కోసం పోటీ పడుతున్నాయి..
‘ఎవరు మీలో కోటీశ్వరులు’.. కర్టెన్ రైజర్ ఎపిసోడ్లో రామ్ చరణ్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు..
ఎన్టీఆర్ని ఎప్పుడెప్పుడు స్మాల్ స్క్రీన్ మీద చూద్దామా అని ఈగర్గా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ అండ్ ఆడియెన్స్కి క్లారిటీ ఇస్తూ రీసెంట్గా టెలికాస్ట్ డేట్తో ప్రోమో వదిలారు..
ఇప్పటికే సంగీత దర్శకుడిగా అనిరుధ్ని ఫిక్స్ చెయ్యడం, అతను వర్క్ స్టార్ట్ చెయ్యడం కూడా జరిగిపోయిందని అంటున్నారు.. ఈ సినిమాకి గాను అనిరుధ్కి కళ్లు చెదిరే పారితోషికం ఇస్తున్నారట..
ఆర్ఆర్ఆర్ జెన్యూన్ అప్ డేట్స్ కోసం సినిమా పేరుతోనే ఏర్పాటు చేసిన సోషల్ మీడియా ఖాతాలలో ఒకటైన ఆర్ఆర్ఆర్ ఇన్ స్టాగ్రామ్ ఖాతా ఇప్పుడు ఎన్టీఆర్ చేతికి వచ్చింది. దీనికి సంబంధించి నిన్ననే అనౌన్సమెంట్ రాగా ఆగస్ట్ 9వ ఉదయం నుండి ఎన్టీఆర్ ఇందులో ప్రమ�
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ల భారీ మల్టీస్టారర్, మోస్ట్ అవెయిటెడ్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఉక్రెయిన్ లో చివరి దశలో ఉంది. సుమారు రూ.450 కోట్ల �