భారత సంతతి మహిళ అమెరికాలో అరుదైన ఘనత సాధించారు. భారత సంతతికి చెందిన సిక్కు మహిళ మన్ ప్రీత్ మోనికా సింగ్ హ్యారిస్ కౌంటీ సివిల్ కోర్టు జడ్జిగా ఎన్నికయ్యారు.
ఉయ్యూరు ఫౌండేషన్ అధినేత, ఉయ్యూరు శ్రీనివాస్ కు కోర్టులో ఊరట లభించింది. గుంటూరు తొక్కిసలాట ఘటనలో అరెస్టైన శ్రీనివాస్ రిమాండ్ రిపోర్టును న్యాయూమర్తి తిరస్కరించారు. ఈ కేసులో 304(2) సెక్షన్ వర్తించదని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
టెక్సాస్ జడ్డిగా భారత సంతతి మహిళ జూ ఏ మాథ్యూ నియామకం అయ్యారు. భారతీయ అమెరికన్, డెమోక్రటిక్ నాయకురాలు జూ ఏ మాథ్యూ.. టెక్సాస్ లోని ఫోర్ట్ బెండ్ కౌంటీ జడ్డిగా ప్రమాణ స్వీకారం చేశారు. రెండో సారి ఆమె ఆ బాధ్యతలను చేపట్టారు.
అధికారి సానుకూలంగా సమాధానం ఇచ్చి కోర్టు నుంచి బయటికి వెళ్తుండగా, అదే జడ్జీ మరోసారి కలుగజేసుకుని "సమాజ్ గయే నామ్ సే (పేరు చూస్తే అర్థమైంది)" అని అన్నారు. భారతి బయటకు వెళ్తుండగా కొంతమంది న్యాయవాదులు నవ్వుతూ ఎగతాళి చేశారు. "అబ్ తో హుజూర్ సమజియేగా
ఈ రోజుల్లో ఆకలేసినప్పుడు ఈజీగా చేసుకుని తినగలిగేది ఇన్స్టంట్ నూడిల్స్ మాత్రమే. వంటరాని వాళ్లు కూడా ఈజీగా చేసుకుని తినేయొచ్చు. అప్పుడప్పుడూ అయితే ఒకే.. కానీ, రోజూ నూడిల్సే తినాలి అంటే ఎవరికైనా కష్టమే
మైలార్డ్, యువరానర్, అనరబుల్ అనే పదాలను ఉపయోగించవద్దని..కేవలం సర్ అంటే సరిపోతుందని న్యాయవాదులకు, వాదులకు..ప్రతివాదులకు...
రాజస్థాన్ లో దారుణం చోటు చేసుకుంది. ఒక న్యాయమూర్తి 14 ఏళ్ళ మైనర్ బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన వెలుగు చూసింది. న్యాయమూర్తిపై ఫిర్యాదు చేయటానికి వెళితే ఆమెను పోలీసులు బెది
‘మీ వల్ల నాకు న్యాయం జరుగుతుందన్న ఆశ లేదు.మిమ్మల్ని ఎలాగైనా చంపేస్తా..చేతనైతే నానుంచి తప్పించుకో’ అంటూ ఓ వ్యక్తి జడ్జికి బెదిరింపు లేఖ రాశాడు.
పలు కీలక తీర్పుల్లో భాగస్వామైన సుప్రీంకోర్టు సీనియర్ జడ్జి..జస్టిస్ రోహింగ్టన్ ఫాలీ నారీమన్ ఇవాళ రిటైర్ అయ్యారు.
ఓ రేప్ కేసులో శిక్ష తగ్గిస్తూ బెర్లిన్ లోని స్విస్ అప్పీల్ కోర్టు మహిళా జడ్జి ఇచ్చిన తీర్పుపై దుమారం రేగింది. 11 నిమిషాలు రేప్ చేశాడని, పైగా బాధితురాలికి పెద్దగా గాయాలేమీ కాలేదని చెబుతూ మహిళా జడ్జి శిక్ష తగ్గించింది.