Home » judicial inquiry
మంగళవారం 18 మంది విచారణకు రావాలని నోటీసులు ఇచ్చామని చెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన నిధుల గోల్మాల్ నిజంగా బయటపడాలంటే, ప్రాజెక్టు మొత్తం మీద జరిగిన ఖర్చు మీద, ప్రాజెక్టులో భాగమైన అన్ని ప్యాకేజీల మీద సమగ్ర విచారణ జరపాలన్నది సుస్పష్టం.
భద్రాద్రి పవర్ ప్రాజెక్టులో వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. భద్రాద్రి, యాదద్రి పవర్ ప్రాజెక్టు పై జ్యుడీషియల్ ఎంక్వయిరీ చేస్తామని చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుతో నిజంగా తెలంగాణ వచ్చినట్లైంది అని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.గత ప్రభుత్వ పాలన సమైఖ్యఆంధ్ర పాలనా కంటే అద్వాన్నంగా సాగిందని విమర్శించారు.
రెండు రోజులకు ముందు సభలో విజిల్స్ వేశారు.. ఆ తర్వాత సభలోకి చిడతలు తెచ్చారు. ఇవాళ ఏకంగా తాళిబొట్లతో నిరసనకు దిగారు.