Home » JUDICIAL MEMBERS
లోక్ పాల్ కార్యాలయ జ్యుడిషియల్ సభ్యులుగా బుధవారం జస్టిస్ ప్రదీప్ కుమార్,జస్టిస్ దిలీప్ బి బోసలే,జస్టిస్ అభిలాషా కుమారి,జస్టిస్ అజయ్ కుమార్ త్రిపాఠి ప్రమాణ స్వీకారం చేశారు.