Home » JUDICIAL REMAND
ఎల్బీనగర్ షైన్ ఆస్పత్రి ఎండీ సునీల్ కుమార్ రెడ్డికి రంగారెడ్డి జిల్లా కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు సునీల్ కుమార్ రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించారు.
ESI స్కామ్ నిందితులకు 14రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. ESI డైరక్టర్ దేవికారాణి సహా ఏడుగురు నిందితులను చంచల్ గూడ జైలుకి తరలించారు అధికారులు. ఈ కేసుకి సంబంధించి గురువారం దేవికారాణి 23మంది ఇళ్లలో సెప్టెంబర్ 26వ తేదీ గురువారం ఏసీబ�