-
Home » july
july
Tirumala : జులై మాసంలో తిరుమలలో విశేష ఉత్సవాలు
ఆదివారం 87 వేల 407 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి హుండీల్లో భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా రూ.4.47 కోట్లు ఆదాయం వచ్చింది.
New Labour Laws : కొత్త కార్మిక చట్టాలు..జులై 1 నుంచి జీతం తగ్గుతుందా!
నూతన కార్మిక చట్టాల ప్రకారం ఉద్యోగుల జీతం, పని గంటలు, పన్నులు తదితర అంశాలకు సంబంధించి వచ్చే నెల 1 నుంచి మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఉద్యోగుల రోజువారీ పని గంటల్ని పెంచాలని, వారానికి సెలవు దినాల్నీ ఎక్కువ చేయాలని కొత్త వేతన చట్టంలో ప్రతిపాది�
Agniveer: అగ్నివీర్ నోటిఫికేషన్ జారీ.. జూలై నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం
అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ (ఏవియేషన్/అమ్యూనిషన్ ఎగ్జామినర్), అగ్నివీర్ క్లర్క్/స్టోర్ కీపర్ టెక్నికల్, అగ్నివీర్ ట్రేడ్స్మ్యాన్ (టెన్త్ పాస్), అగ్నివీర్ ట్రేడ్స్మ్యాన్ (8వ తరగతి పాస్) ఉద్యోగాలకు సంబంధించి నోటిఫి�
Delta Variant : డెల్టా వేరియంట్ కు చెక్ పెడుతున్న చైనా
కరోనా పుట్టిన చైనా మొదట్లో మహమ్మారిని ఎలా కంట్రోల్ చేసిందో తెలిసిందే. ఈక్రమంలో రెండోసారి దేశంలో వ్యాప్తి చెందుతున్న డెల్టా వేరియంట్ కు కూడా అలాగే చెక్ పెడుతోంది..
GST : జులైలో జీఎస్టీ ఆదాయం రూ.1.16లక్షల కోట్లు
జులైకి లక్షా 16 వేల కోట్ల రూపాయల మేర జీఎస్టీ వసూలైనట్టు కేంద్ర ఆర్థిక శాఖ ఆదివారం ప్రకటించింది. 2020 జులైతో పోల్చితే 33 శాతం జీఎస్టీ వసూళ్లు పెరిగినట్లు తెలిపింది. ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంటోందనేందుకు ఇదే సంకేతమని ఆర్థిక శాఖ అభిప
Bank Holidays : జూలై నెలలో 15 రోజులు బ్యాంకులు బంద్
2021, జూలై నెలలో ఏకంగా 15 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు వచ్చాయి. ప్రస్తుతం కోవిడ్ కారణంగా విధించిన లాక్ డౌన్ ఎత్తివేయడంతో బ్యాంకులు యదాతథంగా పనిచేస్తున్నాయి
Schools Reopen: జూలై 1వ తేదీ నుంచి స్కూళ్లు ప్రారంభం.. కేబినెట్లో కీలక నిర్ణయం
కరోనా కారణంగా గందరగోళంగా సాగిన విద్యా వ్యవస్థను చక్కదిద్దేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం.
India’s tour of Sri Lanka: శ్రీలంక టూర్కు టీమిండియా సెలక్షన్ ఎప్పుడు? కెప్టెన్గా ఎవరు?
శ్రీలంక టూర్కు వెళ్లే భారత జట్టును ప్రకటించే విషయమై బీసీసీఐ సమగ్ర ఆలోచనలు చేస్తుంది. బీసీసీఐ (BCCI) చరిత్రలో తొలిసారి.. టీమిండియా టెస్టు జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఉండగా.. రెండో జట్టును శ్రీలంకకు పంపేందుకు ప్లాన్ చేసింది. విరాట్ కోహ్లీ సారథ్యంలో
India Covid End : త్వరలోనే కరోనా ఖతం, థర్డ్ వేవ్ రిస్క్ లేనట్టే.. భారత్కు గుడ్ న్యూస్ చెప్పిన శాస్త్రవేత్తలు
కరోనా సెకండ్ వేవ్ తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న భారత్ లో మరికొద్ది వారాల్లోనే కరోనా కేసులు తగ్గుముఖం పడతాయా? వచ్చే జూలై నాటికి దేశంలో కరోనా ఖేల్ ఖతం అవుతుందా? కరోనా థర్డ్ వేవ్ రిస్క్ కూడా ఇండియాకు లేనట్టేనా? అంటే, అవుననే సమాధానం వినిపిస్తోంది.
భారత్లో 9లక్షలు దాటిన కరోనా కేసులు
భారత్లో కరోనా వైరస్ మహమ్మారి ఉధృతి కంటిన్యూ అవుతోంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య 9లక్షల మార్కు దాటింది. కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో నిత్యం దాదాపు 28వేల పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 28వేల 498 పాజిట�