Home » july
దేశంలోనే కరోనా తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర. అక్కడ లక్షల సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. పరిస్థితి దారుణంగా ఉంది. రోజురోజుకి కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో స్కూల్స్ రీఓపెన్ చేసేందుకు ప్రభుత్వం రెడీ కావడం
10వ తరగతి పరీక్షలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ దృష్ట్యా ఆరు రోజుల్లోనే పరీక్షలు పూర్తయ్యేలా షెడ్యూల్ ప్రకటించింది. 10వ తరగతి ఎగ్జామ్ పేపర్లను 11 నుంచి 6పేపర్లకు కుదించింది. జులై-10 నుంచి 15 వరకు టెన్త్ పరీక్షలు&nbs
కరోనా వచ్చింది...లాక్ డౌన్ తెచ్చింది. ఐటీ ఉద్యోగులంతా క్యాంపస్ వదిలి పెట్టి ఇంటిదగ్గర నుంచే వర్క్ మొదలుపెట్టారు. మళ్ళీ పాత రోజులు రావాలంటే చాలా నెలలు పట్టేలా ఉంది. అందుకే ఐటీ కంపెనీలు ఓ కీలక నిర్ణయం తీసుకోబోతున్నాయి.
యావత్ ప్రపంచం కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు విలవిలలాడుతోంది. కంటికి కనిపించని ఈ సూక్ష్మజీవి 200కు పైగా దేశాల ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. కరోనా వైరస్ మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేస్తోంది. చాపకింద నీరులా ప్రబలుతూ లక్షలాది మంది ప్రాణాలు
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ కి హోస్ట్ గా వ్యవహరించాడు. నానీ దాన్ని కంటిన్యూ చేశాడు మరి ఇప్పుడు నానీ ప్లేస్ ని ఎవరు రీ ప్లేస్ చేస్తారు..?
అమరావతి : జులైలో పోలవరం ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదలకు సిద్ధంగా ఉండాలని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతిపై బుధవారం (ఏప్రిల్ 17,2019) అధికారులతో చంద్రబాబు సమీక్షించారు. కుడి, ఎడమ ప్రధాన కాల్వ పనులు వేగంగా పూ