-
Home » Jumps
Jumps
Assam: ర్యాగింగ్ భరించలేక బిల్డింగ్ పైనుంచి దూకిన స్టూడెంట్.. విద్యార్థులు ర్యాగింగ్కు దూరంగా ఉండాలన్న సీఎం
అసోంలో ర్యాగింగ్ ఒక విద్యార్థి ప్రాణాల మీదకు తెచ్చింది. ర్యాగింగ్ భరించలేక ఒక విద్యార్థి హాస్టల్ బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై అసోం సీఎం స్పందించారు.
Narmada Canal: ముగ్గురు పిల్లల్ని కెనాల్లో విసిరేసి.. ప్రియుడితో కలిసి అదే కెనాల్లో దూకిన మహిళ
గురువారం ఉదయం గ్రామ ప్రజలు నర్మద కాలువ వెంట నడుస్తుండగా.. ఒడ్డుపై సెల్ఫోన్లు కనిపించాయని, కాలువలో ఇద్దరు చిన్నారుల మృతదేశాలు తేలియాడుతూ కనిపించినట్లు నాకు చెప్పారు. నేను వెంటనే పోలీసులకు సమాచారం అందజేశాను. ఫైర్ టీం, గజ ఈతగాళ్లకు కూడా విషయం
Corona Death : భర్తను కోల్పోయిన మహిళకు వేధింపులు..12వ అంతస్తు నుంచి కొడుకుతోపాటు దూకి ఆత్మహత్య
కరోనా సోకి భర్తను కోల్పోయిన మహిళకు ధైర్యం చెప్పాల్సింది పోయి ఇరుగు పొరుగువారు వేధింపులకు గురిచేశారు. సూటీ పోటీ మాటలతో మానసికంగా హింసించారు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆమె తన ఏడు సంవత్సరాల కొడుకుతో తను నివసించే అపార్ట్ మెంట్ 12వ అంతస్థు నుం
శ్రీ కృష్ణుడి కలుసుకోవాలని…ఆరంతస్తులపై నుంచి దూకేసింది
Adamant to meet Lord Krishna, Russian woman jumps to death : మూఢ నమ్మకాలు పెరిగిపోతున్నాయి. మూఢభక్తితో ప్రాణాలు తీసుకుంటున్నారు. తీస్తున్నారు. తాజాగా..శ్రీ కృష్ణుడిని కలుసుకోవాలన్న మూఢభక్తితో..మహిళ అపార్ట్ మెంట్ లోని ఆరో ఫ్లోర్ నుంచి దూకేసి ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన ఉత్తర్ ప్రద
మూడో అంతస్తు నుంచి దూకిన చిన్నారి..బాల్ లా పట్టుకున్న సెక్యూర్టీ గార్డు
Kindergarten Student Jumps off School Building : తెలిసి చేశాడో లేక తెలీక చేశాడో తెలీదు కానీ.. చైనాలో ఓ చిన్నారి స్కూల్ బిల్డింగ్లో మూడో అంతస్తు నుంచి దూకేశాడు. అతని మరణం ఖాయమని దాదాపు అందరూ అనుకుంటుండగా.. అప్పుడు దేవుడిలా వచ్చాడు ఓ సెక్యూరిటీ గార్డ్. ఇక ఆ చిన్నారి నెలను ఢీ�
ఆ సీఎంకు కరోనా..కలిసిన వారిలో కలవరం
కరోనా ఎవరినీ వదలడం లేదు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా..వైరస్ సోకుతోంది. సామాన్యుడి నుంచి మొదలుకుని ప్రముఖుల వరకు వైరస్ బారిన పడుతున్నారు. ఇందులో నేతలు, ప్రజాప్రతినిధులున్నారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ కు కరోనా వైరస్ సోకింది. ఇప్పటి వర�
చాప కింద నీరులా కరోనా…భారత్ లో ఒక్కరోజే 50 పాజిటివ్ కేసులు
మన దేశంలో కూడా చాపకింద నీరులా రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటివరకు 223కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే శుక్రవారం(మార్చి-20,2020)ఒక్కరోజే 50కొత్త కేసులు నమోదయ్యాయి. భారత్ లో రెండు వారాల క్రితం వైరస్ కేసు మొదటగా నమోదైనప్పటి నుంచి ఇ
దొరికాడు : ముంబై బాంబు పేలుళ్ల సూత్రధారి అరెస్ట్
ముంబై పేలుళ్ల సూత్రధారి జీలీస్ అన్సారీ దొరికాడు. జలీల్ అన్సారీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ లోని ఓ మసీదు నుంచి బయటకు వస్తుండగా అన్సారీని
భారీగా పెరిగిన బంగారం ధర
బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. పుత్తడి ధరలు భారీగా పెరుగుతున్నాయి. 40వేల మార్క్ క్రాస్ చేసిన పుత్తడి ధర ఇంకా పరుగులు పెడుతూనే ఉంది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల
మండుతున్న చమురు ధరలు : సామాన్యుడి జేబుకు చిల్లు
చమురు ధరలు భగ్గుమంటున్నాయి. రోజు రోజుకు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. గడిచిన ఎనిమది రోజులుగా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్లో సెప్టెంబర్ 24వ తేదీ మంగళవారం లీటర్ పెట్రోల్ రూ. 78.80లకు ఉండగా..డీజిల్ ధర �