-
Home » Justice
Justice
నాకు పూర్తి న్యాయం జరగలేదు, అప్పటివరకు నా పోరాటం ఆగదు- సుప్రీం తీర్పుపై 10టీవీతో ప్రత్యూష తల్లి
నిందితుడు సిద్ధార్ధ్ రెడ్డికి హైకోర్టు విధించిన శిక్షను సవాల్ చేస్తూ ప్రత్యూష తల్లి సరోజిని దేవి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సిద్ధార్ధ్ రెడ్డికి శిక్షను పెంచాలంటూ సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేశారు.
న్యాయం కోర్టులు మాత్రమే చేయాలని రాజ్యాంగం చెప్పలేదు- మాజీ సీజేఐ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు
ప్రభుత్వం ప్రజల కష్టనష్టాలను తీరిస్తే కోర్టులకు వచ్చే అవసరం ఉండదు. కోర్టు పరిశీలించే అంశాలను ప్రభుత్వం వ్యతిరేకంగా విమర్శించేవిగా చూడాల్సిన అవసరం లేదు.
ఊకో ఊకో సారు.. లైవ్ లో బోరున విలపించిన ఎంపీ.. ఎందుకో తెలుసా..
నేను ఢిల్లీ వెళ్తాను. యువతి ఘటనపై ప్రధాని మోదీ ముందు లోక్ సభలో ప్రస్తావిస్తాను. యువతి కుటుంబానికి న్యాయం జరక్కపోతే..
Girl Gang Rape : గ్యాంగ్ రేప్ వల్ల గర్భం దాల్చి బాబుకు జన్మనిచ్చిన బాలిక..డీఎన్ఏ టెస్ట్ ద్వారా తండ్రిని తెలుసుకున్న కొడుకు
ఉత్తర ప్రదేశ్ లో గ్యాంగ్ రేప్ కు గురైన ఓ బాలిక గర్భం దాల్చింది. బాలిక మగ బిడ్డకు జన్మనిచ్చింది. పదేళ్ల తర్వాత డీఎన్ ఏ టెస్టు ద్వారా బాలుడు తన తండ్రి ఎవరో కొనుగొన్నారు. ఒక బాలికపై సామూహిక లైంగిక దాడి జరిగింది. దీంతో గర్భం దాల్చిన ఆమె బాబుకు జన్మ
Ayesha Mira: న్యాయం చెయ్యండి.. న్యాయమూర్తికి ఆయేషా తల్లిదండ్రుల లేఖ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంరేపిన బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసు
నేరం జరిగితే ఊరుకోరు, న్యాయం జరిగే వరకు నిద్రపోరు.. గిరిజన మహిళలకు అండగా నిలుస్తున్న ఐఏఎస్
IAS Officer divya devarajan Has One Mission: మాటలు చెప్పడం సులభమే. కానీ ఆచరణలో ఉంచడమే చాలా కష్టం. విధుల్లోకి రాక ముందు చాలామంది చాలా చెబుతారు. విధుల్లోకి వచ్చాక సైలెంట్ అయిపోతారు. కొందరు మాత్రం అందుకు పూర్తి భిన్నం. ఏ లక్ష్యంతో అయితే వస్తారో దాన్ని నెరవేర్చకుండా నిద్రప�
ఖలిస్తాన్ జెండా కాదు, జెండా ఎగురవేస్తే రూ. 2 కోట్ల బహుమతి!
SFJ announces reward : కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపడుతున్న ఆందోళనలు కొత్త మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ఢిల్లీలో రిపబ్లిక్ డే రోజున జరిగిన పోరాటాలు..హింసాత్మక మార్గం వైపు మళ్లాయి. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది.
బాలికపై అత్యాచారం..ఫోక్సో కోర్టులో విచారణ, 23 రోజుల్లోనే మరణ శిక్ష
Death penalty awarded : నేరం జరిగినప్పుడు..తీర్పు రావడానికి సమయం పడుతుంది. కొన్ని కేసుల్లో రోజులు..సంవత్సరాలు పడుతుంది. కానీ..ఓ కేసులో కోర్టులో హాజరు పరిచిన 23 రోజుల్లోనే నేరాన్ని నిరూపించి..ఆ వ్యక్తికి మరణ శిక్ష వేయడం సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే
35 ఏళ్ల తర్వాత తీర్పు : 11 మంది మాజీ పోలీసులకు జీవిత ఖైదు
ఒక సంవత్సరం కాదు..రెండు సంవత్సరాలు కాదు..ఏకంగా 35 ఏళ్ల క్రితం హతమార్చిన 11 మంది మాజీ పోలీసు అధికారులకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ కోర్టు జడ్జీ తీర్పునివ్వడం సంచలనం రేకేత్తించింది. రాజస్థాన్ లోని డీగ్ ప్రాంతంలో భరత్ పూర్ రాజవంశానికి చెంది�
నయా బాస్ : ఏపీ ఎన్నికల కమిషనర్ గా జస్టిస్ వి.కనగరాజ్
రాష్ట్ర ఎన్నికల సంఘానికి కొత్త బాస్ వచ్చారు. కమిషనర్ గా జస్టిస్ వి.కనగరాజ్ ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 2020, ఏప్రిల్ 11వ తేదీ శనివారం ఉదయం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిగా ఈయన పనిచేశారు. �