Home » JUSTICE NV RAMANA
ప్రభుత్వం ప్రజల కష్టనష్టాలను తీరిస్తే కోర్టులకు వచ్చే అవసరం ఉండదు. కోర్టు పరిశీలించే అంశాలను ప్రభుత్వం వ్యతిరేకంగా విమర్శించేవిగా చూడాల్సిన అవసరం లేదు.
ఇంగ్లీష్ నేర్చుకుంటేనే ఉద్యోగం వస్తుందన్న భ్రమలో ఆంగ్లంపై మక్కువ పెంచుకుంటున్నామని ఆయన అన్నారు.
తిరుమల కొండలను ప్లాస్టిక్, వ్యర్ధ రహిత ప్రాంతంగా ఉంచడానికి స్వచ్ఛ తిరుమల-శుద్ధ తిరుమల కార్యక్రమాన్ని ప్రారంభించామని ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు.
ఎన్నో కష్టాలు పడి తాను పైకి వచ్చానని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. తాను గొప్ప జడ్జిని కాకపోవచ్చు కానీ సామాన్యుడికి న్యాయం అందేలా కృషి చేశానని తెలిపారు. సుప్రీంకోర్టులో జరిగిన వీడ్కోలు సభలో జస్టిస్ ఎన్వీ రమణ ఈ వ్యాఖ్యలు చేశారు. తన వృత్తి జీవితం�
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ గురువారం తిరుపతిలో పర్యటించనున్నారు. బుధవారం రాత్రి తిరుపతి చేరుకున్న ఆయన నేడు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. రెండు ప్రత్యేక కోర్టులను ఆయన ప్రారంభిస్తారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ.. నేడు కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైల పుణ్యక్షేత్రానికి రానున్నారు. సోమవారం ఉదయం స్వామివారిని..
ఆశీర్వాద మండపంలో వేదపండితులచే వెంకటరమణ దంపతులకు వేద ఆశీర్వచనం చేశారు...శనివారం కనకదుర్గ అమ్మవారిని ఆయన సతీసమేతంగా దర్శించుకున్నారు.
ఆదివారం ఉదయం ఆయన భద్రకాళి దేవాలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం హన్మకొండ జిల్లా కోర్టు ఆవరణలో నూతనంగా నిర్మించిన...
యాదాద్రి క్షేత్రం మహాఅద్భుతమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్.సుభాష్ రెడ్డి తెలిపారు. దేశంలోనే...గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతోందన్నారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ హైదరాబాద్కు వచ్చారు. సీజేఐ హోదాలో తొలిసారి హైదరాబాద్కు వచ్చారు. సీజేఐ గౌరవర్థం గవర్నర్ తమిళ సై రాజభవన్లో విందును ఏర్పాటు చేశారు.