-
Home » K Chandrasekhar Rao
K Chandrasekhar Rao
VRAs : ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్, పే స్కేల్ కూడా అమలు.. వీఆర్ఏలకు సర్కార్ అదిరిపోయే శుభవార్త
ఇక నుంచి వారంతా ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండబోతున్నారు. వారిందరికి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే పే స్కేల్ కూడా ఉండబోతోంది. ఇన్ని రోజుల వీఆర్ఏల కల నిజమైందని చెప్పుకోవచ్చు. VRAs
CM KCR : JPSలకు సీఎం కేసీఆర్ గుడ్న్యూస్.. పర్మినెంట్ చేసేందుకు గ్రీన్సిగ్నల్, విధివిధానాలకు ఆదేశం
CM KCR : జేపీఎస్ల పనితీరుపై జిల్లా స్థాయి కమిటీ పంపిన ప్రతిపాదనలను రాష్ట్ర స్థాయి కమిటీ పరిశీలిస్తుంది. ఆ తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదిస్తారు. అనంతరం క్రమబద్దీకరణ విషయమై ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనుంది.
Errabelli Dayakar Rao : జూనియర్ పంచాయత్ సెక్రటరీల రెగ్యులరైజ్ అప్పుడే.. మంత్రి ఎర్రబెల్లి కీలక వ్యాఖ్యలు
Errabelli Dayakar Rao : ఇచ్చిన మాట తప్పని నాయకుడు సీఎం కేసీఆర్ అని అన్నారు. JPSల రెగ్యులరైజ్ విధివిధానాలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
Cabinet meeting: ఏడు గంటల పాటు కేబినెట్.. ఏడేండ్లలో వ్యవసాయంలో ఎన్నో విజయాలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన బుధవారం ప్రగతి భవన్లో రెండో రోజు మంత్రి మండలి సమావేశం జరిగింది. దాదాపు ఏడు గంటల పాటు సాగిన కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
Inter 2nd Year Exams : ఇంటర్ సెకండియర్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ అవుతాయా ?
ఇంటర్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ అవుతాయా.. దేశ వ్యాప్తంగా సీబీఎస్ఈ పరీక్షలు రద్దయ్యాయి. మరి తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ అవుతాయా? తెలంగాణ సర్కార్ యోచనేంటి? ఏపీ ప్రభుత్వం ప్లానేంటి? పరీక్షలకే మొగ్గు చూపుతారా...? పిల్లల్ని పా�
ముఖ్యమంత్రి దత్తపుత్రిక పెళ్లి.. కేసీఆర్ కానుక ఏమిటంటే?
సీఎం కేసీఆర్ దత్తపుత్రిక ప్రత్యూష వివాహ వేడుకల ఏర్పాట్లు పూర్తయ్యాయి. వరుడి స్వగ్రామం కేశంపేట మండలం పాటిగడ్డ లూర్దుమాత చర్చిలో ఇవాళ(28 డిసెంబర్ 2020) ఉదయం 10 గంటలకు ప్రత్యూష, చరణ్రెడ్డిల వివాహం జరగబోతుంది. క్రైస్తవ సంప్రదాయం ప్రకారం వివాహ మహో�
అభినందనలు : స్పీకర్ చైర్లో పోచారం శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో పోచారం శ్రీనివాసరెడ్డిని ఇక అధ్యక్షా అంటూ పిలవాల్సి ఉంటుంది. గత ప్రభుత్వ హాయంలో వ్యవసాయ మంత్రిగా సేవలందించిన ఈయన…ప్రజా సమస్యలపై..రాష్ట్ర ప్రయోజనాల కోసం అటు ప్రభుత్వానికి..ఇటు విపక్ష సభ్యులకు పలు ద�
ఇక లాంఛనమే : స్పీకర్గా పోచారం
హైదరాబాద్ : తెలంగాణ స్పీకర్గా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. స్పీకర్ ఎన్నికకు సంబంధించి పోచారం ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక లాంఛనమే కానుంది. జనవరి 18వ తేదీ శుక్రవారం ఆయన ఎన్నికను అధ�